రాజకీయం

రోడ్డు పనులను అధికారులతో పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల

103 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) చిల్కానగర్ డివిజన్లోని సీత రామ కాలనీలో 62 లక్షల వ్యయంతో వేసిన సిసి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లొ బస్తీలలో కాలనీలలో సీవరేజ్ మరియు స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైపులైన్ల పనులు పూర్తయిన ప్రాంతాల్లో ప్రణాళిక బద్దం గా నూతన సీసీ రోడ్లు వేయిస్తున్నమని […]

రాజకీయం

గడ్డం వంశీకృష్ణ ఎంపీ గా నామినేషన్ దాఖలు

279 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ  కా కా వెంకటస్వామి ఆశీర్వాదంతో, మన ప్రియ యువనేత గడ్డం వంశీ కృష్ణ గారు గాంధీ భవన్ లో ఎంపీ గా నామినేషన్ దాఖలుకు చేసేందుకు వెళ్తున్న సందర్బంగా (కాకా వెంకటస్వామి  విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News రాజకీయం

ధర్నాకు దిగిన గద్వాల ఎమ్మెల్యే

262 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్లితే భవిష్యత్ లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యామ్ పై ధర్నాకు దిగారు. కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి.

208 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ సందర్భంగా సాంప్రదాయకంగా ఘన స్వాగతం పలికిన ఆలయ వేదపండితులు. వారి వెంట ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కూడవెల్లి వాగులోకి నీటి విడుదల!

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ కెనాల్ నుంచి కూడవెళ్ళి వాగులోకీ సాగునీటిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ,శ్రీనివాస్ రెడ్డిలు విడుదల చేశారు.యాసంగి సీజన్లో మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించటం జరుగుతుందనీ ఆయన అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇంద్రవెల్లి సభలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

208 Viewsసీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్

237 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉండాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు…

174 Views  రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉందాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు చేశారని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మీడియా తో తెలిపారు. అనవసరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వీడియోలు కొంతమంది విపక్ష కార్యకర్తలు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండపడ్డారు .మంత్రి పొన్నంపై వీడియో వైరల్ చేయడం సబబు కాదని జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలను పలకరించి శుభాకాంక్షలు […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

251 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 29) మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తుప్పతి ఐలయ్య అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ సోమవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందజేశారు వారితో చెక్కలి రాములు,బొమ్మ యాదగిరి,కొమరయ్య,స్వామి,మల్లయ్య తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది

212 Viewsవిద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే సమాజం బాగుపడుతుంది – ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి – రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల 28, జనవరి 2024 విద్యాభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తేనే సమాజం బాగుపడుతుందనీ…ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. […]