రాజకీయం

భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి.

172 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3)

భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు

ఈ సందర్భంగా సాంప్రదాయకంగా ఘన స్వాగతం పలికిన ఆలయ వేదపండితులు.
వారి వెంట ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *