112 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 బెండే మదుకు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆత్మీయ పరామర్శ గజ్వెల్; మధు బాగున్నవా..ఆరోగ్యం ఎలా ఉంది అని గజ్వెల్ మండల పార్టీ అధ్యక్షులు బెండె మధును మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న బెండె మధును ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
17న శ్రీరామ దీక్షలు ప్రారంభం !
115 Viewsభద్రాచలం ఏప్రిల్ 2 భద్రాచలం రామాలయంలో 17న శ్రీరామనవమి మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో 17 సాయంత్రం 6 గంటలకు శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఈవో రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 13న ఈ దీక్షల విరమణ ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజున పాదుకా పూజ, తిరువడి ధారణ, సంక్షేప రామాయణ హవనం, గిరి ప్రదక్షణ, రథోత్సవం ఉంటుందని తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కెసిఆర్ పొలం బాట వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు తిరిగినట్టుంది
225 Viewsకెసిఆర్ పొలం బాట వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు తిరిగినట్టుంది ఫోన్ ట్యాపింగ్ , కాలేశ్వరం నాణ్యతలేని నిర్మాణంలపై ప్రజల కు బహిరంగ క్షమాపణ చెప్పక తిరుగుతే మీరు విపలమే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ ఓక్క సీటుకూడా గెలువదు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 02 ; రైతుల పైన మెసలి కన్నీరు కారుస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పొలంబాట ఎట్లున్నదంటే “వంద ఎలుకలను […]
ఎన్ని కుట్రలు చేసినా మెదక్ లో బిజెపి గెలుపు ఖాయం
104 Views*బిజెపి గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి* బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మెదక్ లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచిన మాజీ ముఖ్యమంత్రి […]
అభివృద్ధికి ఓటేయండి అబద్ధాలు చెప్పే వారికి కాదు
105 Views(మానకొండూర్ మార్చి 31) తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ప్రతి వ్యక్తి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు పార్టీని విడిచి పేట్టి పోతున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లోనీ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువజన విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి
280 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మార్చి 31; ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా […]
కాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి
231 Viewsకాంగ్రెస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుర్క జ్యోతి ని నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆకుల లత తెలిపారు, అదే విధంగా మండల మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎల్లారెడ్డి పేట కు చెందిన గన్న శోభా రెడ్డిని నియమించినట్లు ఆమె చెప్పారు, ఈ సందర్భంగా మండల మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం […]
కస్నా తండా కార్యకర్తలతో సమావేశమైన మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి
103 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) డోర్నకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మార్గ మధ్యలో గొల్లచర్ల గ్రామ శివారు కస్నా తండా లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాలు నాయక్ ఇంట్లో కస్నా తండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో,కార్యకర్తలతో సమావేశమైన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ .అనంతరం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి […]
దశ దిన కర్మకు హాజరైన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు
106 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) మహబూబాబాద్ పట్టణానికి చెందిన పి.ఆర్. టి.యు. జిల్లా అధ్యక్షులు సంక భద్రి నారాయణ తండ్రి సంక సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా ఈరోజు జరిగిన దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా.సీతామహాలక్ష్మి.వీరి వెంట భారాస నాయకులు నీలం దుర్గేష్, హల్య నాయక్, ఉప్పలయ్య, గంగాధర్ […]










