రాజకీయం

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు

89 Views

మంచిర్యాల జిల్లా

నేడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు,వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి  మరియు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్