నేడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు,వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
149 Views(తిమ్మాపూర్ మే 11) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 166 లో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు.. నాలుగో నెంబర్ టి షర్టు ధరించి, 13న (సోమవారం)జరగబోయే ఎన్నికలలో ఈవీఎం మిషన్ పైన నాలుగో నెంబర్ పై మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను భారీ […]
188 Views మైనంపల్లి రాజమ్మ బావిలో పడి మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మైనంపల్లి రాజమ్మ (80) అనే వితంతువు గురువారం గ్రామ పొలిమేర లో ఉన్న పెద్దమ్మ కుంటకింద వ్యవసాయ బావిలో పడి మరణించింది, గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిందని అటుగా వెళ్ళి వ్యవసాయ బావిలో జారీ పడి మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులు అంటున్నారు, ఆమే అనుమానాస్పదంగా మరణించిందని గ్రామస్తులు అంటున్నారు, పోలీసుల కుటుంబ […]