నేడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు,వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
148 Viewsసెప్టెంబర్ 16 కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బస్సులో వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు బీజేపీ జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వస్తున్నరు. ఏం తప్పు చేశాను నేను. ఏం మోసం […]
277 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 06) గుండెపోటుతో మృతి చెందిన ఆశవర్కర్ రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన మానకొండూర్ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామనికి చెందిన ఆశ వర్కర్ కవ్వంపల్లి రాజేశ్వరి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శించి,10 వేల ఆర్థిక సాయం చేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని అధైర్య పడవద్దు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.. ఎమ్మెల్యే […]
230 Views24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 17) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ రామగుండం నియోజక వర్గ అభ్యర్థి కి మద్దతుగా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆద్వర్యంలో శుక్రవారం బి ఆర్ ఎస్ న్యాయవాదులు ఖనిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గోదావరిఖని మున్సిఫ్ కోర్ట్ నుంచి ప్రారంభం ఆయి ఖని ప్రధాన చౌరస్తా -5 ఇంక్లైన్ చౌరస్తా- విఠల్ నగర్ – తిలక్ నగర్ చౌరస్తా- రమేశ్ నగర్ […]