నేడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు,వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
229 Viewsమర్కుక్ సెప్టెంబర్ 25 ZPHS మర్కుక్ కాంప్లెక్స్ స్కూల్ నూతన ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ జి. వెంకటేశంని మర్కూక్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ,ఉప సర్పంచ్, గ్రామ యువకులు శ్రీనివాస్ రెడ్డి, రాజు శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివేది పేద విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థులకు విద్యతోపాటు ,విద్యార్థి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్లు గా, రేపటి భవిష్యత్తులో ఒత్తిడిని తట్టుకునే విధమైన […]
265 Viewsప్రజా పాలనలో భాగంగా నేడు దండేపల్లి లో ప్రజా పాలనలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల పథకం ఈనెల 28న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలంలో నేడు జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తు స్వీకరణ ఎలా జరుగుతుందో మరియు ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండలంలోని వివిధ గ్రామస్తులు అధిక […]