316 Views-ఎఐఎవైఎస్ మండల అధ్యక్షులు పారునంది జలపతి (తిమ్మాపూర్ డిసెంబర్ 14) ఇటీవలే పార్లమెంటు సమావేశలు జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు పార్లమెంటు భవనం లోపలికి చొచ్చుకొని వెళ్లి టియర్ గ్యాస్ ను వదిలి నానా అంగమ సృష్టించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇదే రోజున 2001లో కొందరు ముష్కరులు పార్లమెంటుపై ఉగ్ర దాడి చేసి […]
రాజకీయం
ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం
261 Viewsప్రతిపక్ష పాత్రను బాధ్యతగా నిర్వహిద్దాం పార్టీ నేతలకు కెటిఆర్ సూచన డిసెంబర్ 14 హైదరాబాద్:ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయ వంతంగా నిర్వహిద్దామని ఎంఎల్ఎలు, ఆ పార్టీ నేతలతో నిర్వ హించిన సమావేశంలో కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకత్వంపై సానుకూల స్పంద న వస్తోందని వెల్లడించారు. పదేళ్లలో బిఆర్ఎస్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యతను నిర్వహిస్తామని వెల్లడిం చారు. నాడు […]
ఏబీవీపీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులు..
219 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపెళ్లి గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిన్నటి రోజున కోనరావుపేట బస్టాండ్ లో విద్యార్థులకు బస్సు ఆపకుండా విద్యార్థులను ఇబ్బందులు పడుతూ విద్యార్థులకు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూజం కార్తీక్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ విద్యార్థులకు సహకరించాలని తెలిపారు. […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
289 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 13) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన వరదయ్య మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుదవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం 5000 అందజేశారు వారితో పాటు చెక్కలి రాములు,బోయిని లక్ష్మణ్,నరేష్, మ్యాకల శ్రీనివాస్,లక్ష్మణ్,లాలయ్య,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
అయ్యప్ప స్వామి మహా పడి పూజకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
226 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 13) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శివాలయం వద్ద నిజాంపేట్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా మహోత్సవానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి […]
యశోద దవాఖాన కు రాకండి.ప్రజలకు బిఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి.
295 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 12) తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు. తన పట్ల […]
నేటి నుండే ‘రైతుబంధు’ నిధుల విడుదల
252 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 12) రాష్ట్రంలోని రైతులందరికీ ‘రైతుబంధు’ నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి డా. బీ. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం. రేవంత్ రెడ్డి […]
పొన్నం ప్రభాకర్ ను కలసిన యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
267 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) సిద్దిపేట జిల్లా:గజ్వేల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వేల్ కి రావటం జరిగింది.అనంతరం గజ్వేల్ లోని మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డి నివాసానికి వెళ్ళారు.అనంతరం ఆయనను మర్యాదపూర్వకంగా కలసిన పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కేసిఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్
260 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ […]
మానవత్వం చాటిన పల్లా
247 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) రొక్కాడితే డొక్కాడని కూలీలు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో రోడ్డుపై అచేతనంగా పడిపోయారు. వారిని తన సొంత ఆస్పత్రి నీలిమా హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటాడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివరాలు సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం గురవన్నపేట గ్రామానికి చెందిన కూలీలు కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయాగా, నలుగురు […]










