రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

269 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 13)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన వరదయ్య మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బుదవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం 5000 అందజేశారు వారితో పాటు చెక్కలి రాములు,బోయిని లక్ష్మణ్,నరేష్, మ్యాకల శ్రీనివాస్,లక్ష్మణ్,లాలయ్య,బాలస్వామి తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *