309 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యువ స్వర్ణకారుడు సూక్ష్మ బంగారు వరల్డ్ కప్ ను తయారు చేశాడు. శనివారం మండల కేంద్రానికి చెందిన శ్రీగాద సంతోష్ అనే స్వర్ణకారుడు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ టీమిండియా ఆస్ట్రేలియాతో రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో గెలవాలని ఆకాంక్షిస్తూ బంగారంతో అర సెంటీమీటర్ ఎత్తు గల వరల్డ్ కప్ ను తన కల నైపుణ్యంతో కేవలం 30 నిమిషాల వ్యవధిలో తయారుచేసి తన […]
కథనాలు
భగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు!
246 Viewsభగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు -11,12 వార్డు సభ్యుల ఆవేదన.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలోని 11 12 వార్డు సభ్యులు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ తమ గోడు ను వెళ్లబుచ్చుకున్నారు. నీళ్లు రావడంలేదని స్థానిక సర్పంచ్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని భగీరథ ఏ ఈ తమ సమస్యలను గూర్చి తెలిపిన నిమ్మకు నిరత్తినట్టు ప్రవర్తిస్తున్నారని వారు […]
ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న … కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?
294 Viewsఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న – కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!? ఎల్లారెడ్డిపేట నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు […]
సమాచారం లేకుండా విద్యుత్ కోతలు
275 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ కోతకు గురవుతుందని స్థానికులు అన్నారు. మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా సెస్ సిబ్బంది విద్యుత్ని తొలగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయాన్ని లైన్మెన్ లక్ష్మణ్ వివరణ కోరగా మాకు ఎలాంటి సమాచారం లేకుండా పై అధికారులు విద్యుత్ తొలగిస్తున్నారని […]
కాకి “బలగం “ఉన్న కాకులు కరువు
259 Viewsసమాజంలో జనాలు ఆర్థిక అవసరాలతో ముడిపడి ఉండగా ఆర్థిక అవసరాల రీత్యా కావచ్చు మరి ఏదైనా అవసరం కావచ్చు.కానీ కాకి బలగం పెరుగుతున్న కాకులు కనబడడం లేదు.ఎవరైనా చనిపోయినప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కాకులు కనిపించాయి.నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బియ్యం చెరుగుతు ఉంటే కాకులు కావు కావు అంటు ఎగురుతూ వచ్చేవి.ఎంత కొట్టిన అవి పోయేవి కావు.ఎవరైనా చనిపోతే *పిట్ట* కు పెట్టేటప్పుడు కావు కావు మని వచ్చేవి.కానీ ఇప్పుడు కాకి బలగం […]
నిప్పుతో చెలగాటమా!!
220 Views నిప్పుతో చెలగాటం… ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్న వినయక విగ్రహ నిర్వాహకులు.. ఎల్లారెడ్డిపేట మండలంలో గణేష్ నిమజ్జన వేడుకలలో వినూత్న రీతిలో చిన్న గ్యాస్ టిన్ బుడ్డితో ఆడుతూ నిప్పు ఎగసిపడేలా చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే అని ప్రజలు చెబుతున్నారు. ఆకస్మిక ప్రమాదం ఏదైనా సంభవిస్తే తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేయాలని పోలీసులు చెబుతున్నా మరోవైపు యువకులు నిప్పుతో ఇలా చేయడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని […]
తిమ్మాపూర్ లో విషాదం …చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం
435 Viewsతిమ్మాపూర్ లో విషాదం చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం పోస్టుమార్టం నుంచి ఇంటి వరకు అక్కడి నుంచి స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి శోకతప్త హృదయం తో . స్నేహితులు ఇబ్బందులు భరించలేక బలవన్మరణ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 27 :ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే బాబు ( 25 ) అనే ఫోటోగ్రాఫర్ ఈ నెల 12 వ తేదీ నా గడ్డి ముందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స […]
ఎస్ సి ఉపకులాల ఆత్మగౌరవ సభ గోడ పత్రిక ఆవిష్కరణ
272 Views ఎస్ సి 57 ఉపకులాల సమస్యల సాధన కోసం అక్టోబర్ 4న జరిగే ఎస్ సి ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఎస్ సి ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ పట్టణంలోని డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద ఆత్మగౌరవ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దోభిఘాట్ గ్రౌండ్ కాంటోన్మెంట్ […]
రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టినది : ఆయనే రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ.
225 Viewsరేడియో కు ఆకాశవాణియని పేరు పెట్టినది ఆయనే: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో […]








