కథనాలు ప్రాంతీయం

పాఠశాల బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం…

79 Viewsముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలలోని యాజమాన్యాలకు పాఠశాల యొక్క బస్సు డ్రైవర్ సమస్యల పరిష్కారం కోసం తమ యొక్క ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రతినెల నెల కనీస వేతనం 16 వేల నుండి 18 వేల వరకు యాజమాన్యం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తెలుపుతూ ప్రతి నెల రెండు సెలవులతోపాటు అత్యవసర పని ఉన్న రోజు విధులలోకి హాజరు కాకుండ వేతనం చెల్లించడంతోపాటు ప్రతి […]

కథనాలు నేరాలు

ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్ చేసి కారాగారంకు తరలింపు …

140 Viewsముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): గతకొన్ని నెలలుగా ముస్తాబాద్ మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన గూడూరు, మఱైపల్లె గ్రామాలలో తాళం వేసిన ఆలయాలలో చొరబడి హుండీలో నుండి డబ్బులు, విగ్రహాలపై ఉన్న విలువైన వస్తువులను అపహరించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు పాటుపడుతూ దొరికిన దొంగ తెర్లుమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ (అంజి) తండ్రి/ పెంటయ్య బుధవారం రోజున ముస్తాబాద్ శివారులోని ఏఎంఆర్ వివాహ మండపం సమీపంలో పట్టుకొని […]

కథనాలు ప్రాంతీయం

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

38 Viewsఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.. తిరుపతి జిల్లా, మార్చ్ 01 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి,తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి జి.మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు.. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉన్నత చదువులు చదివి జీవన ఉపాధి మిల్లెట్ అంటు.. తక్కువ ధరకే సేవలు…

73 Viewsభారీగా తగ్గించిన టిఫిన్, భోజనం ధరలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా హోటల్ నడిపిస్తున్న దంపతులు…. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం అందిస్తున్నారు ప్రభుత్వం  ఆదుకోవాలి… రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటల్ యజమాని కట్కూరి బాబు- భారతిలు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండల నివాసులు, సిరిసిల్లలో ఈ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా టిఫిన్, భోజనం ధరలు భారీగా తగ్గించారు, […]

కథనాలు రాజకీయం

సిసి రోడ్ల మరమ్మత్తు వెంటనే పూర్తి చెయ్యాలని వినూత్న నిరసన

77 Viewsఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

కథనాలు

తోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం !

150 Viewsతోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం ! – తోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం అందజేసిన 1994- 1995 పూర్వ విద్యార్థులు జులై 23 , సిద్దిపేట జిల్లా,ప్రజ్ఞాపూర్ లో కలసి చదువుకున్న తోటి మిత్రుడైన బింగి నర్సింలు వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనందున,నర్సింలుతో పాటు చదువుకున్న ఎస్ ఎస్ సి 1994-1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలసి నర్సింలు కూతురు పేరు మీద 33 వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ […]

Breaking News కథనాలు ప్రాంతీయం

103 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు.  మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

కథనాలు

పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎస్ఐ..

101 Views(తిమ్మాపూర్ మార్చి 21) తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు గురువారం సందర్శించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ లను ఎస్ఐ చేరాలు పరిశీలించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలకు రహదారి సౌకర్యం అనువుగా ఉన్నదీ లేనిది పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక నిఘా ఉందన్నారు. కొమ్మెర రాజు తిమ్మాపూర్

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…

124 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు  కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో  పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి

215 Views  భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళాఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే ఎల్లారెడ్డిపేట మార్చి 10 ; భారతీయ సంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే 127 వ వర్ధంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మన్ మాదిగ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాజన్ […]