వ్యవసాయం

పరిశీలించిన వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి

248 Viewsవరి నారును పరిశీలించిన వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి డిసెంబర్ 19 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం బండపోతుగల్ గ్రామం లో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి నారుమడులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు చల్లగా ఉన్నాయి కావున రైతులు నారుమడులల్లో నీటిని ఎప్పటికప్పుడు తిసివెస్తు జాగ్రత్తగా వ్యవహించాల్సి ఉంటుందని, అదేవిధంగా వరి నారుమడి ఎర్రగా మారుతున్నట్లు గమనిస్తే ఫార్ములా 4 ను లీటరు కు […]

Breaking News నేరాలు వ్యవసాయం

వ్యవసాయ పొలంలో స్టార్టర్ ప్యుజ్ లు,కేబుల్ వైర్ చోరీ.,!

299 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం వద్ద గల రైతు దుబ్బ ఎల్లారెడ్డి కి చెందిన పొలం వద్ద నున్న మోటార్ కు చెందిన స్టార్టర్ ఫీజులు మోటార్ నుండి వచ్చే కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని మీడియాకు అందినసమాచారం. Telugu News 24/7tslocalvibe.com

వ్యవసాయం

టాటా కంపెనీ వాళ్ళ పత్తి సీడ్. క్షేత్ర పరిశీలన

247 Viewsటైట:టాటా కంపెనీ వాళ్ళ పత్తి సీడ్. అక్టోబర్ 13 టాటా కంపెనీ వాళ్ళ పత్తి పై ఎల్లా పూర్ గ్రామంలో దుబ్బాక మండలం సిద్ది పేట జిల్లా లో నేడు ఆ కంపెనీకి చెందిన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సునీల్ రెడ్డి ముఖ్య అతిథి గా ఆజరై క్షేత్ర పర్యటన చేశాడు ఎల్లా పురం రైతు నరసింహ రెడ్డి పొలం లో వేసిన ఆతీష్ పత్తి పంటను పరిశీలించి ఈ పత్తి లో రసం […]

వ్యవసాయం

పండ్ల మొక్కల పంపిణీ

259 Views (మానకొండూర్ అక్టోబర్ 10) కరీంనగర్ జిల్లా మనకొండుర్ గ్రామంలో ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. 50 మంది మహిళలకు నాలుగు రకాల పండ్ల మొక్కలు కొబ్బరి,బత్తయి, ఆరెంజ్, డ్రాగన్ ప్రూట్ మొక్కలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ ప్రీతా మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులతోనే పండ్లు మొక్కలను పెంచాలని సీజనల్ వచ్చే పండ్లు తప్పక తినాలని, పండ్ల లో అనేక రకాల మిటమిన్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

బొప్పాపూర్ ఏఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

179 Viewsబొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

Breaking News వ్యవసాయం

“రైతుకు భరోసా ” ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

290 Viewsఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం* ” *రైతుకు భరోసా* ” *సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి* రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట యొక్క మహాజన సభ సహకార సంఘ భవన ఆవరణలో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు: అధ్యక్షులు మాట్లాడుతూ తేదీ: 01-04-2023 నుండి 31-08-2023 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. […]

వ్యవసాయం

పంట రుణాల మాఫీ రెన్యూ వల్ పైన అవగాహన

258 Views ములుగు జిల్లా మంగపేట, సెప్టెంబర్ 26   మంగపేట మండలం రాజుపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ రెన్యూవల్ పైన అవగా హన కార్యక్రమం నిర్వహిం చారు.ఈ కార్యక్రమంకు రాజుపేట కెనరా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ రుణమాఫీ వచ్చి న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా రెన్యూవల్ చేసుకోవాలని తద్వారా మళ్ళీ రుణం పొంద గలరు అని చెప్పారు.2018 డిసెంబర్ లోపు రుణం తీసు […]

వ్యవసాయం

జిల్లా వ్యవసాయ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు

354 Viewsజిల్లా వ్యవసాయ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు ములుగు జిల్లా, సెప్టెంబర్ 21 ములుగు జిల్లా కేంద్రంలో నూతన ములుగు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బడే నాగజ్యోతి,టిస్ రెడ్కో చైర్మన్ ఎర్వ సతీష్ రెడ్డి,కాకులమర్రి లక్ష్మణ్ బాబుతో కలసి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ములుగు ఇంచార్జి మంత్రి,రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ […]

వ్యవసాయం

విద్యుత్ షాక్ గురై మృతి

275 Viewsతాడ్వాయి,సెప్టెంబర్ 02 పొలంలో ఉన్న వ్యవసాయ మోటార్ వేయబోయి ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్ గురై వ్యక్తి రైతు మృతి చెందాడు. తాడ్వా యి మండలం నర్సాపూర్ (పిఏ) గ్రామానికి చెందిన సునా రికని సారయ్య (45) అనే రైతు పొలంలో నీళ్లు వేయడం కోసం త్రి పేస్ మోటార్ వెయబోయి కరెంటు షాక్ తగిలి మృతి చెందాడు.సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

214 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]