245 Views (మానకొండూర్ అక్టోబర్ 10) కరీంనగర్ జిల్లా మనకొండుర్ గ్రామంలో ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. 50 మంది మహిళలకు నాలుగు రకాల పండ్ల మొక్కలు కొబ్బరి,బత్తయి, ఆరెంజ్, డ్రాగన్ ప్రూట్ మొక్కలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ ప్రీతా మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులతోనే పండ్లు మొక్కలను పెంచాలని సీజనల్ వచ్చే పండ్లు తప్పక తినాలని, పండ్ల లో అనేక రకాల మిటమిన్ […]
వ్యవసాయం
“రైతుకు భరోసా ” ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
270 Viewsఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం* ” *రైతుకు భరోసా* ” *సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి* రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట యొక్క మహాజన సభ సహకార సంఘ భవన ఆవరణలో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు: అధ్యక్షులు మాట్లాడుతూ తేదీ: 01-04-2023 నుండి 31-08-2023 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. […]
పంట రుణాల మాఫీ రెన్యూ వల్ పైన అవగాహన
236 Views ములుగు జిల్లా మంగపేట, సెప్టెంబర్ 26 మంగపేట మండలం రాజుపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ రెన్యూవల్ పైన అవగా హన కార్యక్రమం నిర్వహిం చారు.ఈ కార్యక్రమంకు రాజుపేట కెనరా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ రుణమాఫీ వచ్చి న ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా రెన్యూవల్ చేసుకోవాలని తద్వారా మళ్ళీ రుణం పొంద గలరు అని చెప్పారు.2018 డిసెంబర్ లోపు రుణం తీసు […]
జిల్లా వ్యవసాయ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు
339 Viewsజిల్లా వ్యవసాయ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు ములుగు జిల్లా, సెప్టెంబర్ 21 ములుగు జిల్లా కేంద్రంలో నూతన ములుగు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బడే నాగజ్యోతి,టిస్ రెడ్కో చైర్మన్ ఎర్వ సతీష్ రెడ్డి,కాకులమర్రి లక్ష్మణ్ బాబుతో కలసి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మాత్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ములుగు ఇంచార్జి మంత్రి,రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖ […]
ఎల్లారెడ్డిపేటలో పాడి రైతులు ధర్నా
185 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పాడి రైతుల ధర్నా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మండలం కేంద్రంలో శనివారం సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పైన సుమారు 200 మంది పాడి రైతులు పాల్గొని ధర్నా చేశారు.పాడి రైతులకు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యం రెడ్డి, మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా అధికార […]
విద్యుత్ షాక్ గురై మృతి
251 Viewsతాడ్వాయి,సెప్టెంబర్ 02 పొలంలో ఉన్న వ్యవసాయ మోటార్ వేయబోయి ప్రమాదవ శాత్తు విద్యుత్ షాక్ గురై వ్యక్తి రైతు మృతి చెందాడు. తాడ్వా యి మండలం నర్సాపూర్ (పిఏ) గ్రామానికి చెందిన సునా రికని సారయ్య (45) అనే రైతు పొలంలో నీళ్లు వేయడం కోసం త్రి పేస్ మోటార్ వెయబోయి కరెంటు షాక్ తగిలి మృతి చెందాడు.సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Janapatla Jayaraju
187 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]
వెయ్యి మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎంపీపీ రేణుక
115 Views మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు – ఎంపీపీ, వెళ్లే రేణుక జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు సందర్భంగా వేయి మొక్కలను ప్రజాప్రతినిధులు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో పల్లె ప్రకృతి వనం ప్రక్కన వివిధ రకాలైన జామ, వేప,అల్లనేరేడు,సీతాఫలం, దానిమ్మ మొదలగు మొక్కలను నాటారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలోని 17వేల […]
వినూత్న రీతిలో రైతుల వేషధారణతో కిషన్ దాస్ పేట విద్యార్థులు
107 Viewsరైతుల ప్రత్యేక వేషధారణతో విద్యార్థులు – కిషన్ దాస్ పేట ప్రైమరీ పాఠశాల రైతు పనిపై అవగాహన ప్రజాపక్షం,/ ఎల్లారెడ్డిపేట: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్ గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం తీసుకువెళ్లారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థులకు సైన్స్ పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు చేసే పనుల గురించి శనివారం విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ […]