వ్యవసాయం

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

172 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 03) కరీంనగర్ జిల్లా పాలనధికారి ప్రమేల సత్పతి ఆదేశాలనుసారం బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు నుస్తూలపూర్ సొసైటీ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరన పొందాలన్నారు. ఏ గ్రేడ్ కి రూ.2203 బి గ్రేడ్ కి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

మహాజనసభ..

100 Viewsమహాజనసభ.. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు :- తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి […]

వ్యవసాయం

బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే…

183 Views-ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తాం.. – మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (తిమ్మాపూర్ పిబ్రవరి ) బ్యాంకులను జాతీయకరణ చేసి రైతులందరిీకి అన్ని రకాల సబ్సిడీలను అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.. మానకొండుర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం, రైతు సేవ కేంద్రం నూతన భవనాన్ని ముఖ్యఅతిధిగా హాజరయ్యి ఎమ్మెల్యే ప్రారంభించారు.. ఈ సందర్భంగా […]

వ్యవసాయం

సంప్రదాయ పద్ధతిలో మొక్కలను పెంచాలి

358 Viewsజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (తిమ్మాపూర్ జనవరి 11) నర్సరీలలో పెంచే మొక్కలను ఫర్టిలైజర్ తో కాకుండా సంప్రదాయ పద్దతిలో పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలని లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార నిర్వహిస్తున్న నర్సరీని, మహాత్మానగర్ లోని సంపద వనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, నర్సరీలలోని మొక్కల పెంపకాన్ని ఫెర్టిలైజర్ లతో కాకుండా […]

వ్యవసాయం

పరిశీలించిన వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి

269 Viewsవరి నారును పరిశీలించిన వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి డిసెంబర్ 19 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం బండపోతుగల్ గ్రామం లో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి నారుమడులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు చల్లగా ఉన్నాయి కావున రైతులు నారుమడులల్లో నీటిని ఎప్పటికప్పుడు తిసివెస్తు జాగ్రత్తగా వ్యవహించాల్సి ఉంటుందని, అదేవిధంగా వరి నారుమడి ఎర్రగా మారుతున్నట్లు గమనిస్తే ఫార్ములా 4 ను లీటరు కు […]

Breaking News నేరాలు వ్యవసాయం

వ్యవసాయ పొలంలో స్టార్టర్ ప్యుజ్ లు,కేబుల్ వైర్ చోరీ.,!

319 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం వద్ద గల రైతు దుబ్బ ఎల్లారెడ్డి కి చెందిన పొలం వద్ద నున్న మోటార్ కు చెందిన స్టార్టర్ ఫీజులు మోటార్ నుండి వచ్చే కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని మీడియాకు అందినసమాచారం. Telugu News 24/7tslocalvibe.com

వ్యవసాయం

టాటా కంపెనీ వాళ్ళ పత్తి సీడ్. క్షేత్ర పరిశీలన

263 Viewsటైట:టాటా కంపెనీ వాళ్ళ పత్తి సీడ్. అక్టోబర్ 13 టాటా కంపెనీ వాళ్ళ పత్తి పై ఎల్లా పూర్ గ్రామంలో దుబ్బాక మండలం సిద్ది పేట జిల్లా లో నేడు ఆ కంపెనీకి చెందిన ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన సునీల్ రెడ్డి ముఖ్య అతిథి గా ఆజరై క్షేత్ర పర్యటన చేశాడు ఎల్లా పురం రైతు నరసింహ రెడ్డి పొలం లో వేసిన ఆతీష్ పత్తి పంటను పరిశీలించి ఈ పత్తి లో రసం […]

వ్యవసాయం

పండ్ల మొక్కల పంపిణీ

275 Views (మానకొండూర్ అక్టోబర్ 10) కరీంనగర్ జిల్లా మనకొండుర్ గ్రామంలో ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. 50 మంది మహిళలకు నాలుగు రకాల పండ్ల మొక్కలు కొబ్బరి,బత్తయి, ఆరెంజ్, డ్రాగన్ ప్రూట్ మొక్కలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ ప్రీతా మాట్లాడుతూ.. సేంద్రియ ఎరువులతోనే పండ్లు మొక్కలను పెంచాలని సీజనల్ వచ్చే పండ్లు తప్పక తినాలని, పండ్ల లో అనేక రకాల మిటమిన్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

బొప్పాపూర్ ఏఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

194 Viewsబొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

Breaking News వ్యవసాయం

“రైతుకు భరోసా ” ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

309 Viewsఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం* ” *రైతుకు భరోసా* ” *సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి* రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట యొక్క మహాజన సభ సహకార సంఘ భవన ఆవరణలో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు: అధ్యక్షులు మాట్లాడుతూ తేదీ: 01-04-2023 నుండి 31-08-2023 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. […]