31 Viewsమంచిర్యాల జిల్లా. ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. ఈరోజు స్థానిక రామగిరి మండలంలోని ఆర్ జి త్రీ ఏరియాలోని ఏ ఎల్ పి, ఏ పి ఏ, లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారు సుమారుగా 22 మంది దీనిలో ఫిట్ సెక్రటరీగా శంకర్ దాయల్ శర్మ , అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీగా గుగులోతు సుమన్ , ట్రెజరర్ గా కె […]
ప్రాంతీయం
వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి
20 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలానికి చెందిన ఎలదండి మల్లేశ్వరి అనే వృదురాలు నిన్న తన కూతురు సుందిళ్ళ హర్షిత వద్దకు బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు ఎండలో రావడంతో ఐబి చౌరస్తా నుండి ఎన్టీఆర్ కాలనీ వద్దకు నడుచుకుంటూ మధ్యాహ్నం టైం లో రావడంతో ఎండ దెబ్బ తగిలి వృద్ధురాలు మృతి చెందింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంస్థగత నిర్మాణ సన్నాహాక సమావేశం
27 Viewsఏఐసీసీ, టీపిసిసి పిలుపు మేరకు. మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల నియోజకవర్గం. లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో SPR గార్డెన్ లో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంస్థగత నిర్మాణ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ జెండా […]
ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే
41 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఇసుక రిచ్ ప్రారంభోత్సవం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ( నస్పూర్ మున్సిపాలిటీ) లో తాళ్ళపెల్లి గ్రామంలో ఇసుక రిచ్ ను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సంబంధిత అధికారులు. ఈ కార్యక్రమంలో తాజీ, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
39 Viewsమంచిర్యాల జిల్లా. మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కార్పొరేషన్ పరిధిలోనీ పాత మంచిర్యాల ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన మహిళ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి […]
పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం – సి పి
20 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా, హెడ్ కానిస్టేబుల్ లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి. పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా, హెడ్ కానిస్టేబుల్ లకు ఎఆర్ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా అట్టి అధికారులకు రామగుండం […]
బెల్లంపల్లి లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
22 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: కళ్యాణ లక్ష్మి, శాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ₹63,103,596/- లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి అమ్మాయి వివాహానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా […]
మందమర్రి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
27 Viewsమంచిర్యాల జిల్లా మందమర్రి. మందమర్రి మున్సిపాలిటిలోని 18 వ వార్డు గాంధీ నగర్ లోని పలు అభివృద్ధి శంకుస్థాపనకు విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో కొత్త గనులు తీసుకువచ్చేందుకు సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఈరోజు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో కొత్త గనులలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని, కొత్త గనులు తీసుకురాకపోతే సింగరేణి సంస్థ మనుగడ కోల్పోయే అవకాశం ఉందాని ఎమ్మెల్యే వివేక్ ఆందోళన వ్యక్తం […]
కాలేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ
25 Viewsజయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాలేశ్వరం సరస్వతీ పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. వంశీ కామెంట్స్ మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పెండింగ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీ పుష్కరాలకు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి.మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పనులు పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. యూపీలో జరిగిన కుంభమేళా తరహాలో ఏర్పాట్లు అదిరిపోవాలి.యూపీలో జరిగే […]
బుద్ధ పౌర్ణమి సందర్భంగా చాకేపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
28 Viewsమంచిర్యాల జిల్లా,చెన్నూరు నియోజకవర్గం. బుద్ధ పౌర్ణమి సందర్భంగా చాకేపల్లిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ – ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం చాకేపల్లి గ్రామంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి సీతక్క, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ –బుద్ధ పౌర్ణమి రోజున […]