మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, మేడి రవి ధనలక్ష్మి కూతురు ఎంగేజ్మెంట్లో బాల్క సుమన్, కోనేరు కోనప్ప మూల రాజిరెడ్డి, రిక్కుల మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
52 Viewsనేడు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో తీర్పు! హైదరాబాద్:ఏప్రిల్ 08, తెలుగు న్యూస్ 24/7 కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్,కమిషన్ నివేదికను సవాలు చేస్తూ.. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు,స్మిత సబర్వాల్, పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలు చేసిన పిటిషన్ లో అన్ని పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు కొద్ది రోజులు తీర్పును రిజర్వు చేసింది._కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి,ప్రభుత్వం నియమించి న జస్టిస్ […]
165 Views బాయిజమ్మ సాయి’ గణేష్ మండపం వద్ద మహా అన్న ప్రసాదం – సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ – అధిక సంఖ్యలో హాజరైన భక్తులు, సేవకులు, కాలనీ ప్రజలు బెల్లంపల్లి సెప్టెంబర్ 14 బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం మహా అన్నదానం నిర్వహించారు. […]
136 Viewsసీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో రికార్డ్ స్థాయిలో దిగుబడులు సాధిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని మెదక్ పార్లమెంటు సభ్యులు సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయపోల్ మండలంలోని కొత్తపల్లి పరిధిలో నూతనంగా నిర్మించిన జగదాంబ ఇండస్ట్రీస్ ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ ప్రారంభించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సాగునీటి వసతి కల్పన, రైతు బంధు పథకం, రైతు […]