ప్రాంతీయం

మంచిర్యాల – అంతర్గం గోదావరిపై వంతెన నిర్మించాలని బిజెపి డిమాండ్

17 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల వద్ద గోదావరి పై వంతెన నిర్మిస్తే పేద ప్రజలకు ఆర్ధిక భారం తగ్గుతుంది – రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి పై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల గోదావరి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి  మరియు జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ గత ప్రభుత్వం […]

ప్రాంతీయం

సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనుల నిర్మిణం కోసం 78 కోట్ల రూపాయలు మంజూరు

14 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల అభివృద్ధి ప్రదాత ప్రేమ్ సాగర్ రావు గారి ఆలోచనలో భాగంగా మరొక అద్భుతాన్ని మంచిర్యాల ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని మంచిర్యాల మార్కెట్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు పవర్ సిస్టం.. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్, రోడ్ల పనుల నిర్మిణం కోసం 78 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఈరోజు మంచిర్యాల మార్కెట్ ఏరియాలోని అర్చన టెక్స్ చౌరస్తా వద్ద,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రీ  ఎనుముల రేవంత్ రెడ్డి, […]

ప్రాంతీయం

బదిలీపై వెళ్తున్న పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు

35 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. బదిలీ పై వెళ్తున్న ఏసీపీ రాఘవేంద్ర రావు, ఇన్స్పెక్టర్ ప్రేమ్ లకు ఘన వీడ్కోలు. రామగుండం పోలీస్ కమీషనరేట్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఏసీపీ గా సేవలందించిన ఏసీపీ రాఘవేంద్ర రావు ఇటీవల ఏసీపీ, SR నగర్, హైదరాబాద్ సిటీ, ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, కొమురం భీమ్,ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సీపీ పోలీసు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ […]

ప్రాంతీయం

174.11 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ

15 Viewsమంచిర్యాల జిల్లా. రైతుల ఖాతాల్లో 174.11 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు రైతుల దగ్గర నుండి 1.41 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. 174. 11 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందవచ్చన అదనపు కలెక్టర్ తెలియజేశారు. జిల్లపేల్లి రాజేందర్ […]

ప్రాంతీయం

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు…

62 Viewsముస్తాబాద్, మే 21 ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసులో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికై సమర్థవంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాన్ని పరిపాలించిన ఘనుడఅన్నారు. యువకులే దేశానికి రాబోయే రోజుల్లో వెన్నుముక అని18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించారఅన్నారు. టెలికాం ఐటి రంగాల్లో నేడు భారతదేశం ఈస్థాయిలో ఉందంటే దానికి […]

Breaking News ప్రాంతీయం

వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ..

18 Viewsముస్తాబాద్, మే 21(24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు మెరుగుఅంజాగౌడ్ కుమార్తె వివాహం ఏఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరగగా పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఆవివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వారి వెంట మాజీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, పూస బాలయ్య, కాంట్రాక్టర్ శ్రీనివాస్, తదితర నాయకులు, అంజాగౌడ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

ప్రాంతీయం

టాప్ 10 ఎంపికలో రామగుండం పోలీస్ కమీషనరేట్ కు మూడవ స్థానం

15 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా యూనిట్ ల వారిగా టాప్ 10 ఎంపికలో రామగుండం పోలీస్ కమీషనరేట్ కు మూడవ స్థానం. రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్‌ కోడ్‌ & సిటీజన్ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా పోలీస్ స్టేషన్ ల వారిగా టాప్ 10 ఎంపిక లో అంతర్గం పోలీస్ స్టేషన్ కు మూడవ స్థానం ప్రజలకు, బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్‌ […]

ప్రాంతీయం

నేను లీడర్ ను నేను చెప్పేది వినాలి

15 Viewsనువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా హెచ్ఎంఎస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ బండారి క్రాంతి కిరణ్. మనస్థాపానికి గురైన ఫోర్ మెన్ రామ్. నేను లీడర్ ను నేను చెప్పేది వినాలి. నేను చెప్పింది చేయాలి లేకుంటే నువ్వెంత నీ బతుకెంత నిన్ను ఇక్కడే చెట్టు కట్టేసి కొడతా అంటూ డ్యూటీ టైం లో తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దుర్భాషలాడుతూ ఫోర్ మెన్ రాము ని అవమానించిన ఘటన […]

ప్రాంతీయం

జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

34 Viewsమంచిర్యాల జిల్లా. జైపూర్ ఆర్ ఐ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ ఆరోపణ. తేది:20,మే,2025 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడుతూ జైపూర్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపించారు.పట్టా పాస్ […]

ప్రాంతీయం

భీమారంలో భూ భారతి అవగాహన సదస్సు

26 Viewsమంచిర్యాల జిల్లా: తెలంగాణా భూ భారతీ అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.ప్రభుత్వ సలహా దారు హర్కరా వేణుగోపాల్. ఎలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించిన అధికారులు. భూ భారతీ చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించిన […]