ప్రాంతీయం

ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

19 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం శెట్ పల్లి గ్రామం లో ఇందిరమ్మ లబ్ధిదారులకు 588 ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివేక్  కామెంట్స్ గతం లో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి.కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బంగారు తెలంగాణ ను దోచుకున్నారు. వంద ఎకరాల్లో ఫాం హౌస్ […]

ప్రాంతీయం

పట్టాల పేరుతో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పేద ప్రజలను మోసం చేశాయి

14 Viewsమంచిర్యాల జిల్లా. పట్టాల పేరుతో కాంగ్రెస్ మరియు BRS పేద ప్రజలను మోసం చేశాయి – బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి. నస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో బాధిత ప్రజల తో కలిసి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి మరియు బిజెపి నాయకులు ధర్నా నిర్వహించడం […]

ప్రాంతీయం

ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

14 Viewsమంచిర్యాల జిల్లా. కందుల ప్రశాంత కుటుంబాన్ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా భారత జాగృతి జిల్లా నాయకులు కందుల ప్రశాంత్ పై రాజకీయ కుట్రలో భాగంగా నమోదు చేసిన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో ఇబ్బందులకు ఎదురుకొన్న కందుల ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను అని మనో ధైర్యాన్ని కల్పించడం […]

ప్రాంతీయం

మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ లో యోగా ప్రోగ్రాం

14 Viewsమంచిర్యాల జిల్లా. నేడు అంతర్జాతీయ యోగం నాలుగో రోజు సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు ఆయుష్ యోగ తరఫున స్కూల్ గ్రౌండ్ నందు యంగ్ ఎంకరేజింగ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. యంగ్ యువకులకు యోగ వలన ఇలాంటి ప్రయోజనాలు తెలియజేయడం జరిగింది వీరి ద్వారా సమాజంలో రేపటి తరానికి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిని వాళ్లకు వివరించి చెప్పడం జరిగింది యువకుల్లో ఆటల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి […]

ప్రాంతీయం

శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా వుండాలి

11 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా వుండాలి. కేసులలో పరిశోధన పారదర్శకంగా ఉండాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ఐపిఎస్., శాంతి భద్రతల విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, IPS పోలీస్‌ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ […]

ప్రాంతీయం

నస్పూర్ నందు వృద్ధులకు మరియు పిల్లలకు యోగ ఆసనాలను మరియు ధ్యానం

34 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు అంతర్జాతీయ యోగా ఉత్సాహ మూడవరోజు సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు గవర్నమెంట్ హై స్కూల్ నస్పూర్ నందు వృద్ధులకు మరియు పిల్లలకు యోగ ఆసనాలను మరియు ధ్యానం చేసే విధానము యోగా వల్ల ప్రయోజనాలు ఆసనాల వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అని నేర్పించడం జరిగింది వీటి ద్వారా మన జీవనశైలి విధానాన్ని మార్చుకోవచ్చు మనకు ఉన్న సమస్యలను రోగాలను అధిగమించి ప్రశాంతతను సంతోషాన్ని పొందడానికి యోగా […]

ప్రాంతీయం

దేవాపూర్ లో హరిత యోగ కార్యక్రమం

20 Viewsమంచిర్యాల జిల్లా, దేవాపూర్. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు భాగంగా హరిత యోగ కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజూ హరితయోగా కార్యక్రమం కాసిపేట మండలంలోని దేవాపూర్ ఆరోగ్యమందిర్ ఆవరణంలో పరిసరాలను శుభ్రం చేసి,ఆయుష్ ఆరోగ్య మందిర్, యోగశాల ముందు మొక్కలు నాటడం జరిగింది.జన జాగృతి కోసం జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బ్యానర్ లు హోస్టింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగ విద్యార్థులు,యోగ ఇన్స్టక్టర్ పెద్దింటి నాగార్జున […]

ప్రాంతీయం

హరిత యోగ ప్రోగ్రాం లో చెట్లు నాటడం కార్యక్రమం

13 Viewsమంచిర్యాల జిల్లా. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా  హరిత యోగ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మన మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ హైస్కూల్ నందు మొక్కలు నాటడం జరిగింది దీని ద్వారా పర్యావరణం పరిరక్షణను పెంపొందించుకోవడం కాలుష్యం నుండి అరికట్టడం జరుగుతుంది అందుకని వృక్షో రక్షిత రక్షిత అన్నట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనను రక్షిస్తాయి అనేది సత్యం కావున ప్రతి ఒక్కరు మన […]

ప్రాంతీయం

మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం

13 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి  మరియు రఘునాథ్ వెరబెల్లి. సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ […]

ప్రాంతీయం

రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో రక్త కణాల దానం

77 Viewsమంచిర్యాల జిల్లా. రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాప కి అత్యవసర సమయంలో రక్త కణాలు దానం చేసిన మొహమ్మద్ అమాన్. మంచిర్యాల పట్టణంలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ,ఏ సమయంలో అయిన, ఎక్కడైనా రక్తం అవసరం అని ఫోన్ చెయ్యగానే ఎలాంటి సందర్భంలో ఉన్న వెంటనే స్పందించి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపడు అబ్దుల్ […]