ప్రాంతీయం

ఘనంగా పోషణ మాసం సంబరాలు

158 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 25(TS24/7 తెలుగు న్యూస్): సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పోషణ మాసం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సి […]

ప్రాంతీయం

ముందస్తుగా బిఎస్పి నాయకులు అరెస్ట్*

276 Views*ముందస్తుగా బిఎస్పి నాయకులు అరెస్ట్* బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తుగా బిఎస్పి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు బిఎస్పి పార్టీని చూసి భయపడుతున్నారని అన్నారు. ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసిన భయపడేది లేదన్నారు. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను […]

ప్రాంతీయం

మక్త మాసాన్ పల్లి లో గర్భిణులకు పోషకాహారక కార్యక్రమం

241 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల మక్త మాసాన్ పల్లి గ్రామంలో పోషణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఐసిడిఎస్ సూపర్వైజర్ భవాని మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు ఆరోగ్యం నిమిత్తం చిరుధాన్యాలు .అయినటువంటి సజ్జలు .కొర్రలు .రాగులు అరిసెలు పెసర్లు జొన్నలు అటుకులు బెల్లం అలాగే ఆకుకూర .లు గురించి చెప్పారు గర్భిణి స్త్రీ లకు లభించే పోషణ గురించి సూపర్వైజర్ భవాని మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ . రజిత వెంకటేశం. పంచాయతీ సెక్రెటరీ […]

ప్రాంతీయం

27,28 రెండు రోజుల నిరాహార దీక్ష

299 Views మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత ములుగు,ఏటూరునాగారం,సెప్టెంబర్ 25 ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత మాట్లాడుతూ ఏటూర్ నాగారం రెవెన్యూ డివిజన్ తోపాటు బస్ డిపో నిర్మాణం కోసం చేసే నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా మద్ద తు ఇవ్వాలని అన్నారు.అదేవి ధంగా కొంతమంది నాయకులు వారి ప్రయోజనాల కోసం రెవెన్యూ […]

ప్రాంతీయం

శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ సహాయం 

619 Viewsములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 25   మంగపేట మండలం మల్లూ రులో ఇటీవల నీరు పేద కుటుం బంకు చెందిన మర్రి లచ్చులు అనారోగ్యంతో మృతి చెందగా అట్టి విషయంను అక్కడి గ్రామస్తులు శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు తెలుపగా దయార్ద హృ దయం కలిగిన నాగ రమేష్ వెంటనే తక్షణ సహాయంగా రూ,3000/-రూపాయలను అక్కడి ఉన్న వారు రమేష్ పంపిన ఆర్థిక సహాయంను బాధితులు […]

ప్రాంతీయం

సిరిసిల్లలో ప్రైవేట్ హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలి

179 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవేట్ ఆసుపత్రుల పర్మిషన్ లేనటువంటి ప్రవేట్ హాస్పిటల్స్ రద్దు చేయాలని ప్రవేట్ హాస్పిటల్లో ఫీజులు నియంత్రించాలని కేపిపిఎస్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కి వినతి పత్రం ఇచ్చారు.   ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన నుండి జిల్లాలో పుట్టగొడుగుల పుట్టుకస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏలాంటి డాక్టర్ లేకుండా సదుపాయాలు లేకుండా మాది మల్టీస్పెషల్ హాస్పిటల్ అన్ని మా హాస్పిటల్స్ లో అన్ని రకాల […]

ప్రాంతీయం

వినాయక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన చల్మేడ లక్ష్మీనర్సింహారావు

157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజలందరూ బాగుండాలని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.సోమవారం రోజున రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పిటిసి గట్ల మీనయ్య తో కలిసి చల్మేడ రుద్రంగి మండల కేంద్రంలోని యాంగ్ వండర్స్ యూత్,మహాలక్ష్మి యూత్,ఎస్.ఆర్.ఆర్ యూత్,శ్రీ సర్వ జన గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు. చేసిన గణనాథులను దర్శించుకున్నారు. తరువాత మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం […]

Breaking News ప్రాంతీయం

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

166 Viewsకూతురే కొడకాయ్ తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం (39) నిరుపేద కావడంతో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. రెండు సంవత్సరాల క్రితం కిడ్నీలు పాడవడంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిన్ చేయించుకునేవాడు. సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరిసిల్ల లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు.భూమా నందన్ కు ఇద్దరు కూతుళ్లే కావటంతో పెద్ద […]

ప్రాంతీయం

వినాయక నిమజ్జనంకు భక్తులు, ప్రజలు సహకరించాలి

132 Viewsప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక విగ్రహాల నిమజ్జనంకు భక్తులు, ప్రజలు సహకరించాలని,నిమార్జనం రోజున డిజె లకు అనుమతి లేదని,భక్తి శ్రద్దలతో ఒకే రోజులో నిమజ్జనం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.   జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో సోమవారం టెక్స్ టైల్ పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ శాఖ, ప్రజా […]

ప్రాంతీయం

బాధితులకు న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం:జిల్లా ఎస్పీ

130 Viewsగ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.   ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా […]