334 Viewsఅక్టోబర్ 03 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మ ఫూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ మంచిర్యాల జిల్లా బీసీ ఐక్యవేదిక నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టరుకు విన్నవించారు. ఈ మేరకు మంగళవారం రోజున మంచిర్యాల కలెక్టరేటులో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మ ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో మంచిర్యాల ప్రజలు గత 15 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారని వారు పేర్కొన్నారు. జిల్లా […]
ప్రాంతీయం
మంచిర్యాల మున్సిపాలిటీ ముందు ధర్నా
260 Viewsఅక్టోబర్ 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ,కాంగ్రెస్ కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్న చైర్మన్ ఏమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా కార్యకర్తల ధర్నా
167 Viewsకరీంనగర్ జిల్లా అక్టోబర్ 03 కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమను రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం మంత్రి ఇంటి ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంట్లో ఉన్న సమయంలోనే ఆశా వర్కర్ల […]
పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ
204 Viewsఅక్టోబర్ 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి జిల్లాపెళ్లి రాజేందర్: నేడు 20లక్షల డి ఎం ఎఫ్ టి నిదులతో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 9 రంగంపేట ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 9 వార్డ్ లో 90లక్షల పట్టణ ప్రగతి నిదులతో నిర్మించిన పార్క్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ బి […]
ఇరువురికి ఉపాధి కల్పించినందుకు…
351 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్3, పోతుగల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటి అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ తోటి స్నేహితులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిగిజినల్ ఆఫీసర్ పోచయ్య సహకారంతో తాటకర్ల మహేశ్, తాటకర్ల శంకర్ కు పిఓయస్ ఉపాధిని కల్పించారు. ఈసందర్భంగా మహేశ్, శంకర్ వీరి ఇరువురు తో పాటు అక్కరాజు శ్రీనివాస్, పోచయ్య కి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు, ఉప సర్పంచ్ మంజుల రమేష్, భారతీయ మజ్దూర్ సంఘ్ […]
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించిన సీఎం కేసీఆర్
199 Viewsహైదరాబాద్ అక్టోబర్ 02 తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని,పీఆర్సీని, నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్గా ఎన్ శివశంకర్,రిటైర్డ్ ఐఎఎస్, సభ్యుడిగా బీ రామయ్య,రిటైర్డ్ ఐఏఎస్,సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీకి […]
17వ పోలీస్ బెటాలియన్ లో మహాత్మ గాంధీ జయంతి
168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎస్ .శ్రీనివాస్ మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ సౌత్ ఆప్రికాలో జాతి వివక్ష, భారత దేశంలో సహాయ నిరాకరణ, దండియాత్ర, ఖిలాపత్, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో ఉద్యమాలు చేసారని బ్రిటిష్ వలస పాలనకు […]
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
147 Views– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు అంకితం కాకుండా క్రీడల్లో రాణించి గుర్తింపు పొందాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. […]
నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడిగా స్వామి
100 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా కౌకూరి స్వామిని జిల్లా అధ్యక్షుడు జనగామ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా యాదగిరి, కోశాధికారిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరుణాకర్, ఆంజనేయులు, గణేష్, సత్యం, అంజయ్య, సిద్ధి రాములు, యాదగిరి, రమేష్, శ్రీనివాస్, నాగరాజు, కృష్ణ, మహేష్, శ్రీధర్, […]










