ప్రాంతీయం

పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ

167 Views

అక్టోబర్ 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి జిల్లాపెళ్లి రాజేందర్:

నేడు 20లక్షల డి ఎం ఎఫ్ టి నిదులతో మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 9 రంగంపేట ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

9 వార్డ్ లో 90లక్షల పట్టణ ప్రగతి నిదులతో నిర్మించిన పార్క్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల  నియోజకవర్గ బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *