168 Views సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం లోని జడ్.పి.హెచ్.ఎస్ పాములపర్తి,జడ్.పి.హెచ్.ఎస్ మర్కుక్, జడ్.పి.హెచ్.ఎస్ దామరకుంట, జడ్.పి.హెచ్.ఎస్ చేబర్తి తదితర పాఠశాలల లో ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులకు ఓటర్ స్లిప్ లు అందించారు . ఈ సందర్బంగా రఘోతం రెడ్డి మాట్లాడుతూ టిటిజెఏసి బలపరిచిన పి ఆర్ టి యు టీ ఎస్అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. […]
ప్రాంతీయం
కంటి వెలుగు కార్యక్రమాన్నీ పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ
136 Views జగదేవపూర్ మండలం లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కవిత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డితో కలిసి పరిశీలించారు.అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను సందర్శించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల […]
గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో పొద్దుతిరుగుడు శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం
226 Views.గజ్వేల్ మండలం గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు మంత్రి హరీష్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల తో (సన్ ఫ్లవర్) పొద్దుతిరుగుడు శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది రైతులు రాయపోల్ దౌల్తాబాద్ సంబంధించిన రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి గిట్టుబాటు ధరగా 6400 రూపాయలు సన్ఫ్లవర్ కు ప్రొద్దుతిరుగుడు శనిగలు ధర 5330 నిర్ణయం చేయడం జరిగింది రైతులు […]
కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం
170 Views … కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం – ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డికంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రములో మసకబారి […]
వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది
197 Viewsహైదరాబాద్: వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది గ్యాస్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్పై రూ.50, వాణిజ్య సిలిండర్పై రూ.350.50 బాదేశారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లో్కి వచ్చాయి మంగళవారం వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ.1,155 అయింది. వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.2119.50కు ఎగబాకింది. ఇప్పటికే నిత్యావసర సరకుల […]
తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో ముందుండాలి మంత్రి కేటీఆర్…
267 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 28 విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నియోజక వర్గంలో 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్ లను గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో పంపిణీ చేయడం ఆనందంగా వుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఎల్లారెడ్డి పేటలో 7 కోట్లతో ఉన్నత పాఠశాలను,జూనియర్ కాలేజి మైదా నమును మినీ స్టేడియంగా మార్చుతానని హామీ ఇచ్చారు. గ్రామంలోని వేణు గోపాల స్వామి గుడిని 2 కోట్లతో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. […]
ప్రీతి బలవన్మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి…
291 Views ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి స్వామి వివేకానంద విగ్రహంవద్ద కొవ్వొతలతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందర్ నాయక్, గురు బాబు మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవన్మరణం గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను కఠినంగా శిక్షించాలి మాఎస్టి సంఘాలు […]
ఘనంగా మున్సిపల్ చైర్మన్ గారి వివాహ వార్షికోత్సవ వేడుకలు
147 Views ….. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని *18 వ వార్డు ఆధ్వర్యంలో ఘనంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు అనసూయ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు* . ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు, అనుబంధ సంస్థల నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
క్విజ్, స్పీచ్, వ్యాసరచన, ప్రోగ్రాం నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు…
148 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, జాతీయ సైన్స్ దినోత్సవము ZPHS బంధనకల్ హై స్కూల్ లో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మీలో ఎవరు ప్రతిభావంతులు అనే క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించారు … అలాగే పెయింటింగ్ , వ్యాసరచన , స్పీచ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. పాల్గొన్న వారు ప్రధానోపాధ్యాయులు కోనేటి రవి , బిందు మాధవి… సైన్స్ ఉపాధ్యాయులు చారి , ఎల్లారెడ్డి , అనిత , సత్యనారాయణ , […]









