ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 28 విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నియోజక వర్గంలో 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్ లను గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో పంపిణీ చేయడం ఆనందంగా వుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఎల్లారెడ్డి పేటలో 7 కోట్లతో ఉన్నత పాఠశాలను,జూనియర్ కాలేజి మైదా నమును మినీ స్టేడియంగా మార్చుతానని హామీ ఇచ్చారు. గ్రామంలోని వేణు గోపాల స్వామి గుడిని 2 కోట్లతో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గంభిరావు పేటలో కే జి టూ పి జీ విద్యా లయన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కన్నుల్లో ఆనందం చూడటానికి ట్యాబ్ లను పంపిణీ చేయడం విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వెక్షన్ ప్రోగ్రాంలో జిల్లా ముందుందని అందుకు కృషి చేసిన కలెక్టర్ కు , అన్ని శాఖల అధికారులకు, నేతల కృషి అని మంత్రి తెలిపారు.
విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ లని దుర్వినియోగం కాకుండా ఉపయోగించుకోవాలి అని కోరారు. త్వరలో వేముల వాడ నియోజక వర్గంలోని విద్యార్థులకు 3 వేల ట్యాబ్ లను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు నీట్,ఐ ఐ టి తో పాటు పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాబ్ కాబ్ చైర్మెన్ రవీందర్ రావు,జెడ్పీ చైర్మన్ అరుణ,కలెక్టర్ అనురాగ్ జయంతి,డి ఐ జి రమేష్,ఎస్ పి అఖిల్ మహాజన్,సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, ఎంపిపి రేణుక,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, జిల్లా రైతు బంధు అద్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ చైర్మన్ అకునూరి శంకరయ్య, బి అర్ ఎస్ జిల్లా అద్యక్షుడు తోట ఆగాయ్యా, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఎంపిటిసిలు,పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
67 Views మన ఈ స్వేచ్ఛకు కారణమే జవానులు – బాల కిషన్,ప్రధానోపాధ్యాయులు ఎం పి యు పి ఎస్ – అంగడి కిష్టాపూర్ సిద్దిపేట జిల్లా జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ లో వీర జవాన్ లకు వందనం చేస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులు క్యాండిల్లతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకిషన్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జూలై 26 న జరుపుకునే […]
175 Viewsముస్తాబాద్, అక్టోబర్5 నూతనంగా నిర్మించిన గూడూరు గ్రామపంచాయతీ భవనంను ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సర్పంచ్ సాకల రమేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసారు. నూతన భవనంలో సర్పంచ్ రమేష్ ను శాల్వాతో సన్మానించారు. అదేవిధంగా మొరాయిపల్లి గ్రామంలో సర్పంచ్ సడుమల సుజాత ఎల్లం, ఉప సర్పంచ్ మెంగని శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. చిప్పలపల్లి గ్రామంలో 1,యాదవ సంఘము భవనం 2,స్కూల్ బిల్డింగ్ భవనం 3,రెడ్డి సంఘము భవనం 4,ప్రగతి ప్రాంగణం భవన […]
68 Viewsమంచిర్యాల జిల్లా. బిజెపి ఆధ్వర్యంలో చలో బస్తి కార్యక్రమం. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్ ఆధ్వర్యంలో సీసీసీ టౌన్ షిప్ లో బస్తీ ఛలో/ గావ్ ఛలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్ మరియు పులగం తిరుపతి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198 వజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ గుడిలో పూజలు నిర్వహించి […]