71 Views75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ డి.మధు శ్రీవాత్సవ పాల్గొని భారత రాజ్యాంగం భారతీయ ఆత్మ అని ప్రతి ఒక్క భారత పౌరుడి మౌలిక హక్కుల సమహారం అని తెలియజేయడం జరిగింది. రాజ్యాంగంపై సమగ్ర అవగాహన కలిగి ఉండి తమ పరిసర ప్రాంత ప్రజలకు రాజ్యాంగం యొక్క అంశాలను తెలియజేస్తూ ప్రజలకు రాజ్యాంగం పై నిరంతర అవగాహన కల్పించే ప్రక్రియలో […]
ప్రాంతీయం
సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో దీపోత్సవం వేడుకలు
177 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ లో ఘనంగా దీపోత్సవం వేడుకలు, కన్నుల పండుగగా జరిగాయి. తెలుగు వారు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక దీపోత్సవం వేడుకలు ను ఒక పండుగల జరుపుకుంటారు. ఈ యొక్క దీపోత్సవం కార్యక్రమం లో సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
79 Viewsభారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి 75 సంవత్సరాలు అయిందని భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది పెద్దలు కృషి చేశారని వారిలో అంబేద్కర్ కృషి ఎనలేదని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువా రెడ్డి, నలగామ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో భారత రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా బిజెపి కార్యాలయంలో బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం బిజెపి నాయకులు మీడియా సమావేశం […]
నాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం….
94 Viewsనాగుల ఎల్లమ్మగుడికి మకర తోరణం అందజేత ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గల శ్రీజమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి గొల్లపల్లిలో గల అరు ణాచలం గ్రూప్ సభ్యులు రూ.25వేల విలువైన మకర తోరణాన్ని అందజేశారు. అందజేసిన వారిలో కొండ రమేష్ గౌడ్, పందిళ్ల సుధాకర్ గౌడ్, గరుగుల కృష్ణ హరిగౌడ్, పెంజర్ల దేవయ్యయాదవ్, పాటి దేవయ్య, మద్దివేణి శ్రీధర్, దాసరి గణేష్, నిరంజన్, కిషన్ రెడ్డి, రాజు నాయక్ […]
ఫారుఖ్ హుస్సేన్ నూతన గృహప్రవేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
64 Viewsసిద్ధిపేట మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ నూతన గృహప్రవేశ కార్యక్రమం నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ డా.వంటేరు యాదవ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఫారుఖ్ హుస్సేన్ అతిధులకు తువ్వాలలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయనకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ
70 Viewsనేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నవంబర్ 24 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో స్వాతంత్య్ర సమర యోధుడి విగ్రహ ఆవిష్కరణ తేదీ 24-11-2024,రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ చేయడం జరిగిందిి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప టెంపుల్ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్, గురు స్వామి,రాజా గౌడ్, గంగిశెట్టి వెంకన్న, గంగిశెట్టి ఉమేష్, తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
సేవకు మారుపేరు రామకోటి
119 Viewsఆధ్యాత్మిక సేవకు మారుపేరు రామకోటి రామరాజు ఎమ్ఈవో యెలగందుల కృష్ణ సిద్దిపేట జిల్లా నవంబర్ 24 ఆధ్యాత్మిక రంగంలోనూ, కళా రంగంలోనూ విశేష సేవలు అందిస్తూ తనదైన ముద్ర వేసుకున్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ను ఆదివారం నాడు సత్యసాయి బాబా మందిరంలో ఘనంగా సన్మానించారు ఎమ్ఈవో యెలగందుల కృష్ణ, రిటైర్డ్ ఎమ్ఈవో యెలగందుల సుకెందర్, ఆలయ ప్రతినిధులు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎందరో దేవతల చిత్రాలను భక్తితో చిత్రించి […]
మహారాష్ట్రలో బిజెపి ఘన విజయంపై హర్షం వ్యక్తం చేసిన…
87 Viewsముస్తాబాద్, నవంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి) మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బిజెపి కూటమి విజయం నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబించడంతో ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కార్యకర్తలు వివేకానంద విగ్రహంవద్ద హర్ష వ్యక్తం చేశారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లి కన్వినోర్ మల్లారెడ్డి. జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు క్రాంతి, బాధ నరేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు […]
గ్రామశాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో హైమాస్ లైట్లు…
93 Viewsముస్తాబాద్, నవంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి) కొండాపూర్ గ్రామంలో హైమస్ లైట్లను గ్రామశాఖ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో రెండుచోట్ల ప్రారంభించారు. ఈసందర్భంగా గంతరాజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిధులను వివిధ గ్రామాలలో సద్వినియోగ చేసుకోవాలని అన్నారు.. అదేవిధంగా కొండాపూర్ గ్రామంలో బిసి,ఎస్సీ కాలనీలో ప్రారంభించడం మా గ్రామస్తులు సంతోషం వ్యక్తం వ్యక్తం చేశారని తెలిపారు. ఇవేకాకుండా మండలంలోని మరికొన్ని గ్రామాలలో అవసర నిమిత్తం హైమాస్ లైట్లకొరకు పలువురు నాయకులు ప్రపోజల్ […]
ఫామ్ ఆయిల్ ఫై అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి
75 Viewsరాయపోల్ మండల పరిధిలోని రామ్ సాగర్ గ్రామ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఆయిల్ పామ్ సాగు లాభాలు గురించి రైతులకు అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి నరేష్. ఆయిల్ పామ్ పంట పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు డ్రిప్ పై 90-95% వుంది అని, మొక్కలు కూడా సబ్సిడీ పై అందుబాటులో వున్నవి అని అదే విధంగా ఆయిల్ పామ్ వేసిన రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు […]










