ప్రాంతీయం

కామ్రేడ్లకు ఘన నివాళులు అర్పించిన సిపిఐ నేతలు

137 Viewsఆదిలాబాద్ జిల్లా. *కామ్రేడ్.ఎన్ . బాల మల్లేష్ కామ్రేడ్. పోటు ప్రసాద్ లకు ఘన నివాళులు* ఆదిలాబాద్ జిల్లా భూక్తపూర్ సిపిఐ – ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం లో సిపిఐ – ఏఐటీయూసీ ఎ. ఐ. కె. ఎస్ -ఎ. ఐ. వై. ఎఫ్.జిల్లా సమితిల ఆధ్వర్యంలో గుండె పోటులతో కామ్రేడ్స్ ఎన్ . బాల మల్లేష్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు ప్రసాద్ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుండె పోటు […]

ప్రాంతీయం

132 Viewsఆదిలాబాద్ జిల్లా. *బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము.* బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హిందువులు ఎప్పుడు కూడా అందరు బాగుండాలని కోరుకుంటారని అన్నారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకతీతంగా పనిచేస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు […]

ప్రాంతీయం

బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక

102 Views*బోథ్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక* బోథ్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూది నరేష్ పటేల్ వీ6 వెలుగు, ప్రధాన కార్యదర్శిగా గొడిసెల రమణ గౌడ్ ముద్ర, కోశాధికారిగా లింగంపల్లి సంతోష్ ప్రజా పక్షం లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మల్లెపూల గంగయ్య ఆంధ్రజ్యోతి,ఇర్ల ఎర్రన్న మన తెలంగాణ,జగదీశ్వర్ రెడ్డి నమస్తే తెలంగాణ, రాథోడ్ దేవిదాస్ నవ […]

ప్రాంతీయం

జిల్లాస్థాయి క్రికెట్ పోటీల కరపత్రాల విడుదల

87 Viewsటిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీల కరపత్రాలను విడుదల చేసిన మాజీమంత్రి. ఈనెల 5వ తేదీ నుండి బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు.. ఆదివారం శాంతినగర్ లోని జోగు రామన్న నివాసంలో భజరత్నూర్ మండల యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్ జోగు రామన్న ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ బి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం

122 Views  బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం   ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

బాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం….

66 Viewsబాల్య మిత్రులకు ఆత్మీయ సన్మానం ఎల్లారెడ్డిపేట, 01 డిసెంబర్ 2024 బాల్యమిత్రులకు 1991-1992 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వం ఫౌండేషన్ ఆధ్వర్యంలోఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో తోటి బాల్యమిత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా విద్యా కమిటీ చైర్మన్ l బచ్చు అశోక్, నిత్యాన్న సత్రం కోఆప్షన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి తోట వేణుగోపాల్, ఆర్యవైశ్య సంఘం […]

ప్రాంతీయం

మదర్ థెరిస్సా హై స్కూల్లో వెలసిన ఆణిముత్యాలు

268 Viewsమంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(NIF) మరియు జిల్లా పాఠశాల విద్యాశాఖ మంచిర్యాల వారు రెండు రోజులు 30 , 1 వ తేదీ లో మంచిర్యాలలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్  2023- 24 గాను మదర్ థెరిస్సా హై స్కూల్ విద్యార్థి అయిన జింజిపెల్లి అనుదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపికవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు గాను మరొక విద్యార్థి అయిన ఆకారపు సుశ్విక్ సాయి వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్ […]

ప్రాంతీయం

కోడిపందాల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

73 Viewsపోలీస్ కమిషనరేట్ రామగుండం. రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. *ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్ పరారీలో మరికొంత మంది. 13 పందెం కోళ్లు ,60 కత్తులు, 05 మొబైల్స్ మరియు 6530/- నగదు స్వాధీనం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపుల పల్లి గ్రామ శివారు లో రహస్యంగా డబ్బులు పందెం గా పెట్టి లో కొంత మంది పందెం రాయుళ్లు పందెం కోళ్ల […]

ప్రాంతీయం

సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్య శాఖలో విలీనం చేయాలి.

66 Viewsసమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం దౌల్తాబాద్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి గజ్జల్ల కనకరాజుకి శనివారం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ వ్యవస్థలో గత 15 సంవత్సరాలుగా వెట్టి చాకిరికి గురవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ వెంటనే నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేయడం […]

ప్రాంతీయం

భరోసా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 13వ ఆర్ధిక సహాయం

82 Viewsవర్గల్ మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ప్రవీణ్-జ్యోతి దంపతులకి నాలుగు సంవత్సరాల కుమారుడు ప్రణిత్ గత 20 రోజులుగా నిమోనియా సంబంధిత వ్యాధితో బాదపడుతూనాడు. దీనితో పలు ఆసుపత్రులలో వైద్యం కోసం తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రెయిన్బో హాస్పిటలో చికిత్స పొందుతుంది. దినికోసం 15 లక్షల రుపాయలు ఖర్చు చేసారని తెలిపారు. ఎటువంటి ఆస్థులు లెని ఈ కుటంబం వాళ్ల బాబు ప్రాణని నిలబెట్టమని ఆపన్నా హస్తం కొసం ఎదురుచూస్తున్నా విషయని […]