ప్రాంతీయం

*బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమం*

102 Viewsజిల్లా పోలీసు కార్యాలయంలో ఈ రోజు 11గంటల నుండి 02 గంటల వరకు నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి 07 ఫిర్యాదులు స్వీకరణ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని ప్రతి సోమావారం నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో ప్రజల వద్ద నుండి 07 ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది అని ఫిర్యాదులపై […]

ప్రాంతీయం

గొర్రెలలో వచ్చు మసూచి వ్యాధి నివారణ టీకాలు

127 Views  సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో పరిధిలో ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షుడు అధ్యక్షులు మండల దేవేందర్ టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలలో వచ్చు (sheep pox) దీనినే మసూచి వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి నివారణ టీకాలు తిరుమలపూర్ గ్రామంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు బండారు దేవేందర్, నాయకులు ఎల్లం, వెంకటయ్య, గొర్ల కాపర్లు కొమురయ్య, రాజు, […]

ప్రాంతీయం

మహ్మద్ సజ్జు కుటుంబాన్ని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

123 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ ఎల్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సజ్జు మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని. వారికి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందేలా చూస్తామని అన్నారు. వారి వెంట రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, కో ఆప్షన్ పర్వేజ్, […]

ప్రాంతీయం

131 Views : సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై 45 మంది లబ్ధిదారులచే గృహా ప్రవేశాలు చేయించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. అలాగే గ్రామ ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, 750 ఏంటీ స్టోరేజీ గోదాము, డ్రాయింగ్ ప్లాట్ ఫామ్ లకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ జెడ్పీ హైస్కూలు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]

ప్రాంతీయం

రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైన బేగంపేట్ విద్యార్థి మనోజ్ కుమార్

135 Views30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022, జిల్లా స్థాయి ప్రదర్శన పోటీలను తేదీ 19/11/2022. వేదిక టీటీసీ భవన్, సిద్దిపేటలో నిర్వహించిన పోటీలో రాయపోల్ పరిధిలోని బేగంపేట్ విద్యార్థి మాస్టర్. బోయిని మనోజ్ కుమార్ (9వ తరగతి) మార్గదర్శి ఉపాధ్యాయులు యరమాల చిన్న బ్రహ్మయ్య. (భౌతిక శాస్త్రం) ప్రోత్సహంతో “ప్లాస్టిక్ వ్యర్ధాలు. మానవునికి చేసే హానీ – వాటి పర్యావరణ అనుకూల పరిస్కారాలు అనే అంశం ఫై అత్యున్నత ప్రదర్శన చేసి వచ్చిన 90 […]

ప్రాంతీయం

బుడోకాన్ ఖరాటే క్రీడాకారులను సన్మానించిన మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి

123 Views  క్రీడల్లో రాణించి గజ్వేల్ కు మంచి పేరు తేవాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో  డిసెంబర్ 3వ 4వ తారీకు  జాతీయ కరాటే  బుడో ఖాన్ పోటీలకు ఎంపికైన నలుగురు క్రీడాకారులను, స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ సిద్దిపేట జిల్లా సెక్రటరీ ఎస్.నరేష్ కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు అవంతిక, దేవాన్ష్ రెడ్డి, భినీత, దీక్షత,ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ […]

ప్రాంతీయం

సింగారంలో గ్రంథాలయ వారోత్సవాలుగ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు

171 Viewsగ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలని,పుస్తకాలు చదువాలనీ జ్ఞానం పెంచుకోవాలనీ, మారుమూల మన సింగారంలో గ్రంథాలయం ఏర్పాటు చేయించిన స్వచ్ఛంద సేవాసంస్థ అభీనందనీయమనీ, అని సింగారం గ్రామ సర్పంచ్ మంగోలి నర్సాగౌడ్ అన్నారు సేవాసంస్థ అధ్యక్షులు కోల నారాయణ మాట్లాడుతూ మాసేవలన విస్తరిస్తామని, విద్యార్థులు, యువత గ్రంథాలయం ఉపయోగించుకునీ ఉద్యోగాలు సాధించాలన్నారు. బాలసాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ ఎస్.ఆర్ రంగనాథన్ గ్రంథాలయోద్యమంలో కృషి చేశారని భారత గ్రంథాలయ పితామహుడు అని సేవలు మరువలేనివని, పుస్తకపఠనంతోనే అంబేడ్కర్లాంటి మహనీయులు తయారయ్యారనీ […]

ప్రాంతీయం

జిల్లా జడ్జ్ రఘురాం గజ్వేల్ కోర్ట్ సందర్శన

133 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని గజ్వేల్ కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 8 రోజుల నుండి గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కోసం, 1) సబ్ కోర్ట్ సాధన 2) జిల్లా కోర్టు సాధన 3) నూతన కోర్ట్ భవన సముదాయం కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం తెలంగాణ హైకోర్టు గుర్తించి నిన్నటి రోజు సాయంత్రం సిద్దిపేట జిల్లా జడ్జి రఘురాం గారు గజ్వేల్ కోర్టుకు విచ్చేసి న్యాయవాదుల యొక్క న్యాయమైన డిమాండ్లను గుర్తించామని మరియు […]

ప్రాంతీయం

అక్రమంగా ఇసుక అవునురు నుండి గంభీరావుపేట కు ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేసిన ఎస్ఐ మహేష్

137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ట్రాక్టర్ ను పట్టుకొన్న గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ అవునురు గ్రామనికి చెందిన గుండావేణి దేవదాసు తన ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక నుఅవునురు నుండి గంభీరావుపేట కు తరలిస్తుండగా గంభీరావుపేట పోలీసులు ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి అట్టి వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

దమ్మన్నపేట్ జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవం

185 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని దమ్మన్నపేట్ గ్రామం లో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయు రాలు గా పని చేసిన కుమారి సిరిగిరి అశ్విత తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుభవమన్నది శిక్షణ పొందిన ఉపాధ్యాయుని వంటిది అని తెలిపారు జీవితంలో రాణించాలంటే తప్పకుండా అవగాహన అవసరం అనిఅన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా జంకు లేకుండా చేస్తుంది […]