178 Viewsసెస్ డైరెక్టర్ కృష్ణహారి కి వినతిపత్రం సమర్పించిన వికలాంగుడు ఎల్లారెడ్డిపేట జనవరి 24 :ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు మెడిశెట్టి రాజశేఖర్ తనకు మూడు చక్రాల వాహనము ( స్క్రూటి ) ఇప్పించాలని సెస్ డైరెక్టర్ కృష్ణ హారి కి మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు,ఈ సందర్భంగా కృష్ణహారి మాట్లాడుతూ వికలాంగుడైన అర్హత కలిగిన మేడిశెట్టి రాజశేఖర్ కు మూడు చక్రాల వాహనం స్క్రూటీ ని తప్పకుండా ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో […]
ప్రాంతీయం
గుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి
138 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా జనవరి 24 :వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు,దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, తల్లి దండ్రులను కోల్పోయిన వీరప్పన్ ను […]
మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
144 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ శివలింగ భక్త మార్కండేయ జయంతి సందర్భంగ కార్యక్రమానికి హాజరైన టెక్స్టైల్ డెవలప్మెంట్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారు సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు సీఐ ఉపేందర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు బొల్లి రామ్మోహన్ పడిగెల మానస రాజు సర్పంచ్ ఆoకారపు అనిత రవీందర్ ఎంపిటిసి కోడి అంతయ్య, మాజీ సర్పంచ్ కొడం సంధ్యారాణి వార్డు సభ్యులు అంకారపు లక్ష్మి, కోడం భవిత, మోర శ్రీహరి , […]
వోల్లేల ఫంక్షన్ కి హాజరై చిన్నారులని ఆశీర్వదించిన సోలీపేట సతీష్
148 Viewsదుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలం కన్యగరం గ్రామ ఉప సర్పంచ్ ఉరడి యాదగిరి కూతుర్ల వోల్లేల ఫంక్షన్ కి హాజరై చిన్నారులని ఆశీర్వదించిన సోలీపేట సతీష్ అన్న వారితో పాటు స్థానిక సర్పంచ్ మహిపల్, రాయపొల్ జడ్పీటీసీ యాదగిరి, నర్ర రాజేందర్, సొసైటి వైస్ చైర్మన్ అంజనేయులు, దొమ్మాట సల్ల స్వామి సుభాష్, శరత్, బరత్, సుమన్, శ్రీకాంత్, హర్ష, శివ, బాలురాజు, భాను, ప్రశాంత్, అంజనేయులు, నవీన్, స్వామి, నరేశ్ తదితరులు పాల్గొన్నరు. Telugu […]
*సబ్ డివిజనల్ కమిటీని ఆశ్రయించిన గుండారం పోడుభూమి లబ్ధిదారులు*
155 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామం పోడుభూమి భూమి లబ్ధిదారులు ఈరోజు సిరిసిల్ల సబ్ డివిజనల్ కమిటీ ఆర్డిఓ గారికి కార్యాలయానికి దరఖాస్తులను గుండారం పోడు భూమి లబ్ధిదారులు వ్యక్తిగత దరఖాస్తులను అందజేయడం జరిగింది. గుండారం ప్రజలు పోడు భూముల విషయంలో జాయింట్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించి కొంత భూమి రెవెన్ రెవెన్యూ భూమి అని గ్రామపంచాయతీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. వివాదాస్పద సర్వేనెంబర్ 147 లో కొంత భూమి ఫారెస్ట్ […]
సీఎం సహాయనిది నిరుపేదలకు వరంలాటిది..
149 Views తొగుట:సీఎం సహాయనిది నిరుపేదలకు వరంలాటిదని పెద్ద మాసన్ పల్లి సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి ముదిరాజ్. అన్నారు గ్రామనికి చెందిన మన్నే అంజయ్య కు సోమవారం రోజున సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 24000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెక్కు మంజూరు చేసిన ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు . మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ […]
ప్రజావాణి దరఖాస్తులు:-106
124 Viewsసోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి లో భాగంగా సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి వినతులు ఆయా శాఖల అధికారులు అర్జి దారులు మళ్లీ అర్జి పెట్టుకోకుండా సత్వరమే పరిష్కరించి న్యాయం చేయ్యాలన్నారు. భూ సంబంధిత, రెండు పడక గదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర మొత్తం దరఖాస్తులు 106 […]
*కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన జిల్లా ప్రత్యేక అధికారి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజినీ
128 Viewsతెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి ఇందుప్రియల్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రత్యేక అధికారి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజిని సందర్శించినైనది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించినది అలాగే వైద్య సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, సెక్రెటరీ రాజేష్, మెడికల్ ఆఫీసర్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ABJF క్యాలెండర్ ఆవిష్కరణ
151 Viewsసిద్దిపేట జిల్లా ఏబిజేఎఫ్ అధ్యక్షుడు విజయ్ గణేష్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా సోమవారం రోజున అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఏబిజేఎఫ్ డైరీ & క్యాలెండర్ ఆవిష్కరిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ మనోహర్, ఏబిజేఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు విజయ గణేష్, వైస్ ప్రెసిడెంట్ జనగామ సతీష్, ట్రెజరర్ వేముల కుమార్, పోతురాజు రమేష్, మహేందర్, జీవన్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
విద్యార్థులకు మాకు పోలింగ్ పై అవగాహన
249 Viewsరాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాక్ పోలింగ్ (నమూనా ఎలక్షన్)ను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సత్తయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు నియమాలు నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా […]










