116 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్, పాములపర్తి, తెలుగు న్యూస్ 24/7 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాములపర్తి విలేజ్లో లో, గ్రామపంచాయతీ కార్యదర్శి,సర్పంచ్ భవాని, బాలకిషన్, మాజీ ఎంపీపీ పండు గౌడ్, మేకల కనకయ్య, వార్డ్ మెంబర్స్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని ఎంతో కష్టపడితే మనకు స్వాతంత్రం దక్కింది అని జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించాం అని తెలిపారు. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
ప్రాంతీయం
ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు…
12 Viewsముస్తాబాద్, ఆగస్టు15 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండలంలోని సమస్త కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గజ్జలరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఘనంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ళ విజయ్ రెడ్డి. సీనియర్ నాయకులు మహేష్ రెడ్డి, గుండెల్లి శ్రీనివాస్, పలువురు సీనియర్ నాయకులు, […]
తిమ్మాపూర్ సొసైటీ లో జాతీయ జెండా ఎగురవేసిన బుగ్గ కృష్ణమూర్తి
20 Views జాతీయ జెండా ఎగురవేసిన తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మెన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ TS 24 తెలుగు న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సింగిల్ విండో వైస్ చైర్మెన్ బుగ్గ కృష్ణమూర్తిశర్మ జాతీయ జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ అందె సుభాష్,డైరెక్టర్లు లక్ష్మణ్,పెంజర్ల నారాయణ,అందె గంగవ్వ,కాంగ్రెస్ నాయకులు దండు శ్రీనివాస్,సీఈఓ […]
మర్కుక్ రైతు వేదికలో సబ్సిడీపై PRG-176 రకం కంది విత్తనాల పంపిణీ
57 Viewsమర్కుక్ రైతు వేదికలో సబ్సిడీపై PRG-176 రకం కంది విత్తనాల పంపిణీ.. సిద్దిపేట్ జిల్లా,మర్కుక్, ఆగస్టు 14, తెలుగు న్యూస్ 24/7 రైతులకు సమాచారం మర్కుక్ రైతు వేదికలో సబ్సిడీపై PRG-176 రకం కంది విత్తనాల పంపిణీ,మర్కుక్ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి రాము ఆధ్వర్యంలో రైతులకు PRG-176 రకం కంది విత్తనాలను సబ్సిడీపై పంపిణీ జరుగుతుంది.4 కిలోల విత్తనాల ప్యాకెట్ ధర రూ.400/- గా నిర్ణయించబడింది. కంది సాగు చేయదలచిన రైతులు ఈ […]
ఐదో వార్డు పట్టించుకోని పాలకులు అధికారుల నిర్లక్ష్యం…
73 Views ముస్తాబాద్ ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని ఐదో వార్డ్ మార్కండేయ టెంపుల్ సమీపంలోని మినీ వాటర్ ట్యాంక్ నిరుపయోగంలోకి చేరుకుంది. ఐదో వార్డ్ ప్రజల నిత్యావసరాలకు ఆ ట్యాంక్ ఎంతో అవసరం. కానీ ట్యాంక్ చుట్టూ పిచ్చిగడ్డి మోకాళ్ళ మంటి పెరిగి పాములు తేళ్లు దోమల బెడదతో ప్రజలు ట్యాంక్ వద్దకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇదివరకే ఉన్న మినీ ట్యాంక్ ను కూడా పరిశుభ్రత పాటించని పాలకుల నిర్లక్ష్యం సిగ్గుచేటని స్థానికులు […]
కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా మొగుళ్ళ ప్రశాంత్ ఎన్నిక
57 Viewsకొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులుగా మొగుళ్ళ ప్రశాంత్ ఎన్నిక సిద్దిపేట జిల్లా కొమురవెల్లి, ఆగస్టు 12, తెలుగు న్యూస్ 24/7 కొమురవెల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్ నేతృత్వంలో జరిగిన వార్డ్ మెంబర్ల ఫోరం కమిటీ ఎన్నిక జరుగగా అయినాపూర్ గ్రామానికి చెందిన 6 వ వార్డ్ మెంబెర్ మొగుళ్ల ప్రశాంత్, ను కొమురవెల్లి […]
అధికారపార్టీ వార్డు సభ్యుడు కావడంతో డ్రైనేజ్ సమస్య త్వరితగతిన పూర్తి…
82 Viewsముస్తాబాద్, ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని నాలుగో వార్డ్ లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో డ్రైనేజ్ సమస్య ఉండడంతో కాంగ్రెస్ నాయకులు కదంతొక్కి త్వరితగతిన పూర్తి చేశారు. నాలుగో వార్డ్ సభ్యుడు కాంగ్రెస్ నాయకుడు రంజాన్ నరేష్ కావడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి వెంటనే సమస్యను పరిష్కరించారు. దీంతో పాఠశాల ఆవరణలోని డ్రైనేజ్ ప్రాబ్లం క్లియర్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులతో గజ్జల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు […]
ముస్తాబాద్ లో కోతుల బెడద* కాంగ్రెస్ నాయకుడు సద్దిమధు…
49 Viewsముస్తాబాద్, ఆగస్టు12 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. పొలాల్లో పంటలను కూరగాయల చేలను కోతులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఇతర సామాన్లు పాడు చేస్తుండడంతో ప్రజలు భయంతో వనికి పోతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలు భయం గుప్పెట్లో పెట్టుకుని వెళ్ళవలసి వస్తుందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సద్ది మధురెడ్డి మాట్లాడుతూ కోతులను వెంటనే అడవుల్లోకి తరలించే విధంగా […]
భద్రత దృష్ట్యా స్పందించిన కలెక్టర్. సర్పంచ్…
115 Viewsముస్తాబాద్, ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): తెర్లుమద్ది X రోడ్డు నుంచి ఇబ్రహీంపూర్ వరకు ఉన్న ఆర్అండ్బీ రహదారిపై ప్రమాదకర మలుపులు ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచ్ బైతి దుర్గమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి భద్రత దృష్ట్యా స్పీడ్ బ్రేకర్లు, సేఫ్టీ బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. సర్పంచ్ విజ్ఞప్తికి స్పందించిన కలెక్టర్ 14 లక్షలు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసిన కలెక్టర్, ఆర్అండ్బీ అధికారులకు గ్రామప్రజలు, పంచాయతీ […]
కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్
89 Viewsకొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ సిద్దిపేట్ బెజ్జంకి, ఆగస్టు 11, తెలుగు న్యూస్ 24/7 అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి.చేయూత పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం,కొత్త పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.అనంతరం వారు మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు పైలేరియా, డయాలసిస్ […]










