141 Viewsఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి సూచన ప్రకారం ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గారు న్యాయశాఖ ఇంద్రకరణ్ రెడ్డి గారిని బార్ అసోసియేషన్ గజ్వేల్ న్యాయవాదులు కలవడం జరిగింది. గజ్వేల్ లో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న న్యాయ స్థానం భవనం మరియు సబ్ కోర్ట్ గురించి విషయాలను fdc చైర్మన్ ప్రతాపరెడ్డి గారు వివరించడం జరిగింది గజ్వేల్ కు తక్షణము […]
ప్రాంతీయం
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
134 Viewsదౌల్తాబాద్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో మురికి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ ఇమాంబి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, సర్పంచులు […]
సబ్ ఇంజనీర్ కు సన్మానం
136 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ సెక్షన్ ఆఫీస్ కు నూతనంగా వచ్చిన సబ్ ఇంజనీర్ లక్ష్మణ్ ను యునైటెడ్ ఎలక్ట్రాసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవి కుమార్ గౌడ్ తదితరులు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్,రాజ శేఖర్,శ్రీమాన్, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్ల పంపిణీ…
121 Viewsముస్తాబాద్ నవంబర్ 24 చిట్నీని మాధవి వెంకటేశ్వర్ రావు గూడెం దంపతులు వారి కుమారులు చిట్నీని అభినవ్, చిట్నీని సాయిరాం జన్మదినం సందర్భంగా గూడెం గ్రామానికి చెందిన విద్యాసాగర్ రావు తెలుపగ గూడెం వాస్తవ్యులు మాధవి వెంకటేశ్వర్ రావు దంపతులు నిరుపేద కుటుంబాలకు 20, బ్లాంకెట్స్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని పెద్దమ్మల కాలనీలో నిరుపేద కుటుంబాలకు 20 బ్లాంకెట్స్ అందించిన మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు తెరాస పార్టీ పట్టణ […]
అన్నదానం మహాదానం – గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
120 Viewsగజ్వేల్ ప్రజ్ఞ పూర్ మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి సౌజన్యంతో వైశ్య సంగం వారి ఆధ్వర్యంలో బుదవారం అమావాస్య అన్నదాన కార్యక్రమం.నిర్వహించారు ప్రతి అమావాస్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు నేతి చిన్న రాజయ్య నేతి చిన్న రాజమణి జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం దాదాపు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని పితృదేవతలకు శాంతి కలుగుతుందని […]
న్యాయవాదుల మూడవరోజు రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన సి.ఐ. టి.యు సంఘము
137 Viewsసిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో బుధవారం సబ్ కోర్టు , కోర్టు భవనం సాధన కొరకు గత మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సి.ఐ. టి.యు సంఘము తరుపున సంఘీభావం తెలిపినారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి మాట్లాడుతూ గజ్వెల్ ప్రాంతంలో జిల్లా కోర్టు సాధన ,సబ్ కోర్టుసాధన , కోర్టు భవనం సాధన గజ్వెల్ కు అత్యంత అవసరమని గజ్వెల్ స్వంత నియోజకవర్గమములో […]
దళితులను అంటరాని వారుగా చూస్తున్న అగ్రవర్ణాలు
152 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం లో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళిత మహిళ నీరు తాగిందని కర్ణాటకలోని చామరాజ నగరు జిల్లా హెగ్గోతర గ్రామంలోఓ పెళ్లికి వచ్చిన దళిత మహిళ అగ్రవర్ణాలు నివసించే చోట నుండి ట్యాంక్ లోని తాగునీటిని తాగిందని అగ్రహానికి గురైన అక్కడిప్రజలు గోమూత్రంతో ట్యాంకును శుద్ధి చేయడం అనేది సిగ్గుచేటు స్వతంత్రం వచ్చి 80 […]
మన ఊరు – మన బడి పథక పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
315 Views కొండపాక మండలం కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో పూర్తి కావచ్చిన మన ఊరు మన బడి పథక పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు. సుమారుగా 3.02లక్షలతో చేపట్టిన పనులను మరియు పూర్తి అయిన తర్వాత వేసినా కలరింగ్ లను వీక్షించారు. కలరింగ్ లో కొంచెం నాణ్యతతో కుడినదిగా ఉండాలని చూడ్డానికి కార్పొరేట్ పాఠశాల మాదిరిగా కనిపించాలని తెలిపారు. ఎలాంటి చిన్న చిన్న పోరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ […]
మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథకు అందించాల్సిన రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.
131 Views కొండపాక మండలం తిప్పారం గ్రామ పరిధిలో గల మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథకు అందించాల్సిన రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్. బుధవారం రా వాటర్ పంప్ హౌస్ కలెక్టర్ పరిశీలించారు. మిషన్ భగీరథకు అధికారులు మల్లన్న సాగర్ నుండి వాటర్ పంప్ అయ్యో విధానం, మ్యాప్ ను చుపిస్తు కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. పంప్ హౌస్ లోపల కలియ తిరిగారు. మోటార్లను పని […]
మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్…
133 Viewsముస్తాబాద్ నవంబర్ 23 మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్ను సన్మానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మంగళవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంభీరావుపేట ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పర్సు బస్సులో పరుసు పోగొట్టుకున్నాడు ఆర్టీసీ డ్రైవర్ అతని వివరాలు తెలుసుకొని పర్సులో ఉన్న పదివేల రూపాయలు అతనికి అప్పజెప్పి ఆర్టీసీ డ్రైవర్ మానవత్వం చాటుకున్నాడు. ఈరోజు అతనికి సిరిసిల్ల పాత బస్టాండ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగినది […]










