ప్రాంతీయం

అర్హులైన వారు మత్స్య సహకార సంఘాల్లో నమోదు చేసుకోవాలి

129 Viewsఅర్హులైన వారు మత్స్య సహకార సంఘాల్లో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్యంలో జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ పేజ్ లో 43 మత్స్య సహకార సంఘాలలో 973 కొత్త సభ్యులు నమోదు చేయడం జరిగింది. అలాగే రెండవ […]

కథనాలు ప్రాంతీయం

గొర్ల కాపరికి ఆర్థిక సహాయం అందించిన మిర్యాల భాస్కర్

148 Viewsమద్దిమల్ల గ్రామానికి చెందిన గొల్ల కురుమ యాదవ మూడు కుటుంబాలకు చెందిన 12 గొర్రెలు మృతి చెందడం వలన వారికి రూపాయలు 21050 ఇచ్చిన గొల్ల కురుమ యాదవ జిల్లా అధ్యక్షులు మిర్యాల భాస్కర్ యాదవ్, ఉమ్మడి మండలాల గొల్ల కురుమ యాదవ సంఘం అధ్యక్షులు మేండే శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు నాగుల శీను, క్యాషియర్ పెంజర్ల దేవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిర్రం నాగరాజ్ యాదవ్, నాగమల్లేష్ యాదవ్, సహాయ ప్రధాన కార్యదర్శి వట్టెల ప్రభాకర్ […]

ప్రాంతీయం

పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం…

207 Viewsముస్తాబాద్ జనవరి 28, ఆలయాల అభివృద్ధితోనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు విరాజిల్లుతాయని  ముదిరాజ్ సంఘస్తులు ముస్తాబాద్ మండలం బట్టోని తాళ్ళు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని పెద్దమ్మ ఆలయం ముంగిట బైండ్లవారి పట్నాలతోనృత్యాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ఆలయ అలంకారానికి పెయింట్ దాత డాక్టర్ అరుణాచందర్, లేబర్ చార్జీలు ఎంపీపీ జనగామ శరత్ రావు దాతగా, పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు […]

ప్రాంతీయం

*అధికారులను నిలదీసిన వార్డు సభ్యులు. *పైకం లేనిది ఫైల్ నడవదు.. *అధికారులపై విరుచుకుపడ్డ వార్డ్ మెంబర్ లు… *అసత్య సమాచారం అంటున్న అధికారి…

198 Views  ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 28, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీకి గ్రామ ప్రజలు తమ తమ వ్యక్తిగత సమస్యల కొరకై వస్తే ఏపని కావాలన్నా డబ్బులు ముట్ట చెప్పవలసిందేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్డు సభ్యులు. ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది కదా అంటూ ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా అంటూ వార్డు సభ్యులు జనరల్ బాడీ మీటింగ్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వార్డు సభ్యుల సమావేశం తజ్జనభర్జనగా కొనసాగింది. వార్డు […]

ప్రాంతీయం

*క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి* *ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి,నిత్య జీవనంలో యోగా, వాకింగ్ ఒక భాగం చేసుకోవాలి* *రాజన్న సిరిసిల్ల జిల్లాఎస్పీ  అఖిల్ మహాజన్…

281 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 28, రాజన్న సిరిసిల్ల జిల్లా చార్మినార్ టైమ్స్ జనవరి 28: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో  జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ,సివిల్ పోలీస్ సిబ్బంది,హోమ్ గార్డ్ సిబ్బందికి శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది.ఈ పరేడ్ కి జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్,సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు.ఈ […]

ప్రాంతీయం

నూతన వధువు వరులను ఆశీర్వదించిన జడ్పీటీసీ

140 Viewsతిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి పెళ్లికి హాజరై వధువు వరులను ఆశీర్వదించిన రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి. యాదగిరి, గ్రామ సర్పంచి నిర్మల రాజిరెడ్డి,  మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, జగపతి రెడ్డి, దౌల్తాబాద్ మండల యువత అధ్యక్షుడు నర్ర రాజేందర్, ఉడిది దుర్గయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్ల స్వామి, శ్రీనివాస్ రెడ్డి, పద్మ రెడ్డి, స్వామి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వం

134 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగరాజ్ పల్లి గ్రామంలో ముదిరాజ్ భవననికి స్థలాన్ని పరిశీలించి, సిసి రోడ్లు నిర్మాణానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. గ్రామానికి పాఠశాల ప్రహరీ గోడ కుడా త్వరలోనే మంజూరు చేస్తామని హమి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగరాజ్ పల్లి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమనికీ ఊపిరీ పట్టులాటిదీ బోనాల బతుకమ్మలతో ఉద్యమంలో పాల్గొన్నా నాయకులు, లింగరాజ్ పల్లి గ్రామ అభివృద్ధికీ అన్ని రకాలుగా […]

ప్రాంతీయం

ఆర్టీఐ ఆక్టివిస్ట్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా మహమ్మద్ అన్వర్ అలీ నియామకం

177 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో శనివారం మహమ్మద్ అన్వర్ అలీ నియామకం చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జి ముత్తు ఉత్తర్వులు జారీ చేశారు గంభీరావుపేట మండల కేంద్రం లో ని కోలమద్ది గ్రామానికి చెందిన మహమ్మద్ అన్వర్ అలీ ని నియమిస్తున్నట్లు నియామక పత్రం అందజేశారుతెలుగు రాష్ట్రాల అధ్యక్షులు జి.ముత్తు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజలందరూ కూడా సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా […]

ప్రాంతీయం

అక్కరం వాటర్ ప్లాంట్ సందర్శించిన స్మిత సభర్వాల్

144 Viewsమిషన్ భగీరథ ఇంజనీర్లకు వర్క్ షాప్ అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ గజ్వేల్ మండలంలోని అక్కరంలో గల 40 ML క్లియర్ వాటర్ రిజర్వాయర్ మరియు క్లియర్ వాటర్ పంప్ హౌస్ పనులను, కుకునూరు పల్లి మండలం తిప్పారంలో గల మల్లన్న సాగర్ అప్ టెక్, మంగోల్ గ్రామ పరిధిలో గల గ్రావిటీ కెనాల్ క్రాసింగ్ మరియు ఒంగోలు గ్రామంలో గల 540 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె […]