ప్రాంతీయం

కంటి వెలుగు పేదలకు వరం

136 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఒక వరమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామంలో సర్పంచ్ లావణ్య నర్సింహారెడ్డి తో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది కళ్ళలో ఈ కార్యక్రమం వెలుగులు నింపుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు […]

ప్రాంతీయం

కంటి వెలుగు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

114 Viewsకంటి వెలుగు ప్రారంభించిన మహిళ ప్రజాప్రతినిధులు దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సర్పంచ్ దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి పోచయ్య , స్థానిక జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు . తెలంగాణ […]

ప్రాంతీయం

ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

143 Viewsకుకునూర్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి వైద్యాధికా స్నేహాలు హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి విద్యార్థులకు ఆహారం యొక్క ప్రాముఖ్యతను సంతులిత ఆహారం గుడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలు గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక డాక్టర్ […]

ప్రాంతీయం

రైతులకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్

126 Viewsసీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తోట మండలం వెంకట్రావు పేట గ్రామంలో మంగళవారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్ రెడ్డి మండలం ఎంపీటీసీ పురం అధ్యక్షులు కంకణాల నరసింహులు కలిసి మాట్లాడారు. వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల అభివృద్ధి సంక్షేమ ప్రతిబించడం జరిగింది అన్నారు. వ్యవసాయ […]

ప్రాంతీయం

భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి

163 Viewsరాయపోల్ మండల కేంద్రంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ఖుషి చేయాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పది తారీకు తర్వాత శక్తి కేంద్రాలలో సమావేశం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విభీషణ్ రెడ్డి, మండల అధ్యక్షులు మాధసు వెంకట్ గౌడ్, జిల్లా నాయకులు రాజాగౌడ్, […]

ప్రాంతీయం

సీ.సీ రోడ్డు పనులను ప్రారంభించిన  – చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి – కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి

150 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ రెండవ వార్డులో పురపాలన శాఖ మంత్రి దుబ్బాక మునిసిపల్ ప్రతి వార్డ్ కు కోటి రూపాయలు మంజూరు చేసిన నిధులతో మంగళవారం జిల్లా మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు సీ.సీ రోడ్డు పనులను కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి, దుబ్బాక మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ గణేష్ రెడ్డితో కలిసి సీ.సీ రోడ్ పనులకు కొబ్బరికాయ […]

ప్రాంతీయం

రాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్నకు “ఉత్తమ నంది అవార్డు” 

177 Viewsతెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో జరిగిన “నంది అవార్డు” కార్యక్రమంలో ప్రజా కవి రచయిత దరువు అంజన్నకు ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ తమ్ముడు దరువు అంజన్న తెలంగాణ మాలిదశ ఉద్యమంలో 1995 సిద్దిపేట కేంద్రంగా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలు సాగించాడని, దాదాపు తెలంగాణ రాష్టం మొత్తం పల్లె పల్లె […]

ప్రాంతీయం

ప్రమాదవశత్తు వ్యక్తి మృతి

133 Viewsప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందిన సంఘటన వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. డిసెంబర్ 30 2022 రోజున మృతుడు షైక్ నజర్ తండ్రి రహీమోద్దీన్, వయస్సు (33) రోజున బయటకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో జనవరి 01 2023 రోజున మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తులో ఉండగా ఆదివారం రాత్రి 7 గంటలకు మృతుని శవం గ్రామ శివారులోని చెరువులో కనిపించింది. మృతుడు చెరువు దగ్గరికి […]

ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు ప్రారంభం

120 Viewsరెండో విడత కంటి వెలుగు ప్రారంభం – గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి -వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను సోమవారం గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపేన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి […]

ప్రాంతీయం

మన ఊరు మనబడి పాఠశాలను సందర్శించిన సర్పంచ్

151 Viewsదుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో సోమవారం రోజు మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడం జరిగింది. అలాగే మేజర్ అండ్ మైనర్ రిపేర్ పనితో పాఠశాలలో ఉన్న మన ఊరు మనబడి కార్యక్రమం లో ఉన్న పనులు పూర్తవుతాయని సర్పంచ్ చెప్పడం జరిగింది దీనితో ఈ కార్యక్రమంలో పాఠశాలను చాలా అభివృద్ధి చెందుతున్నాయని అలాగే విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో […]