128 Viewsరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. […]
ప్రాంతీయం
వర్గల్ మండల్:: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వరి పంట ఎక్కువగా పండినదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు
130 Viewsగత ఏడాది నవంబర్లో సేకరించిన 25.84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం తెలిపారు. శుక్రవారం వరకు రాష్ట్రంలోని 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 36.87 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు. ఇప్పటి వరకు సేకరించిన వరి ధాన్యం మొత్తం […]
నిరుపేదలకు చీరలు పంపిణీ…
142 Views ముస్తాబాద్ డిసెంబర్ 3 చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్టినేని ఆగమ్మ నర్సింగరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు లు కెసిఆర్ కాలనీలో తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య ఆధ్వర్యంలోని నిరుపేదలకు 20 చీరలను పంపించేశారు. ఈసందర్భంగా బొంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు లు మండలంలోని ఎంతోమంది […]
తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ చారికి ఘన నివాళి…
127 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) డిసెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కంచర్ల రవిగౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల పాండు మాట్లాడుతూ ఆరోజు అమరుడైన కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని గుర్తు చేశారు. ఎన్నో కలలుగన్న […]
విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్సైలు
146 Viewsదౌల్తాబాద్ :మండల పరిధిలోని కొనాయిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గొల్ల స్రవంతి బీఎస్సీ హార్టికల్చర్ పూర్తిచేసి పై చదువుల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయగా తెలంగాణ రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించారు. స్రవంతి నిరుపేద కుటుంబం కాగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులు కూలి పనిచేసి మంచి చదువులు చదివించాలని ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. అమ్మాయి చదువు కోసం దాతలు ముందుకు రావాలని కోరగా దౌల్తాబాద్ ఎస్సై చైతన్య […]
గీతా జయంతి శ్లోక పారాయణం…
233 Views ముస్తాబాద్ డిసెంబర్ 3 గీతా జయంతి సందర్భంగా పోతుగల్ గ్రామంలో పురాతన శివకేశవ ఆలయంలో భగవద్గీత పూజ మరియు శ్లోకాల పారాయణం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు మాట్లాడుతూ భగవద్గీత అంటే ప్రతి ఒక మానవుడు ఎలా జీవించాలో కఠినమైన పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యక్తి యొక్క పూర్తి జీవన విధానాన్ని బోధించే వేదాంత విజ్ఞాన అద్వైత శాస్త్రం భగవద్గీత అని చెప్పారు. ఈ […]
తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి ఘన నివాళి…
125 Views ముస్తాబాద్ డిసెంబర్ 3 తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి ముస్తాబాద్ మండలం కొత్త బస్టాండ్ సమీపంలో చిత్రపటానికి పూలమాలవేసి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చింతోజి బాలయ్య మాట్లాడుతూ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచారి అమరుడు కావడం చేత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని అన్నారు. ఎన్నో కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. తెలంగాణ ప్రజలు చారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంత్ చారి […]
గంభీరావుపేట లో కేజీటు పీజీ క్యాంపస్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని వికలాంగులకు ఆటల పోటీలునిర్వహించారు
124 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో కేజీ టు పీజీ క్యాంపస్ లో ని భవిత సెంటర్ లో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా వికలాంగుల పిల్లలకు ఆటల పోటీలు మరియు యోగ పోటీలు నిర్వహించడం జిల్లా స్థాయి జరిగిన యోగ పోటీలో మొదటి బహుమతి ని సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా విద్యార్థి అరుణ్ కుమార్ ని అభినందించారు.దివ్యాంగులకు ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ […]
ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం…
129 Viewsముస్తాబాద్ డిసెంబర్ 3 మండల వనరుల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవంను పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల వికలాంగుల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం అందజేశారు. పెయింటింగ్ లో గెలుపొందిన విద్యార్థులు పి.అరవింద్ జడ్పిహెచ్ఎస్ నామాపూర్ రెండవ బహుమతి జి.దివ్య జెడ్పిహెచ్ఎస్ ఆవునూరు కార్యక్రమం సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులు ప్రతి శుక్రవారం మండలంలో( ఎంఆర్ సి) జరిగే ఫిజియోథెర్ఫ్ క్యాంపును వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన వికలాంగ విద్యార్థులకు ట్రై సైకిల్ […]
శ్రీకాంతాచారి కి నివాళి
130 Viewsతెలంగాణ ఉద్యమంలో తొలి ఆత్మబలిదానం చేసుకున్న స్వర్ణకార బిడ్డ శ్రీకాంతాచారి కి దుబ్బాక పట్టణంలో శనివారం స్వర్ణకార సంఘంలో సభ్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సలీం కు స్వర్ణకార సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షులు ఎస్ ఎన్ చారి మాట్లాడుతూ స్వర్ణకారులు ఆకలితో అలమటిస్తూ శక్తినంత కూడబెట్టి బంగారం వెండి వస్తువులను తయారీలో మేధాశక్తిఉన్న స్వర్ణకార కార్మికులు రేక్కడితే గాని డొక్కానిందని జీవితాలపై కార్పొరేట్ జ్యువెలర్స్ […]










