ముస్తాబాద్ డిసెంబర్ 3 చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్టినేని ఆగమ్మ నర్సింగరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు లు కెసిఆర్ కాలనీలో తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య ఆధ్వర్యంలోని నిరుపేదలకు 20 చీరలను పంపించేశారు. ఈసందర్భంగా బొంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు లు మండలంలోని ఎంతోమంది నిరుపేదలకు ఆయా పాఠశాలల నిరుపేద విద్యార్థులకు దుస్తులు వృద్ధులకు దుప్పట్లు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో హాస్టల్ విద్యార్థులకు గ్రీజర్ కస్తూర్బా బాలికల పాఠశాలలు గీజర్ అందించారు. అంతేగాక నిరుపేదలకు ఆర్థిక సాయంతో పాటు ఒక నెలకు సరిపడ నిత్యవసర సరుకులు అందిస్తున్న చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు లకు వారి భావ విద్యాసాగర్ రావు కు నిరుపేదల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, మండల కో ఆప్షన్ సాదులపాప, యూత్ నాయకులు శీలం స్వామి, వార్డు సభ్యులు, నందు, తెరాస నాయకులు, యాదగిరి, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.
89 Viewsప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి […]
82 Viewsజామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా […]
38 Viewsముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే మాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయన్నారు. ఆదివారం గాలి పటాలు విక్రయించే షాపులలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ […]