ప్రాంతీయం

రాజు గురుస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను…

169 Views    ముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే రాజు గురు స్వామి కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప […]

ప్రాంతీయం

అయ్యప్ప పాదసేవ మరెన్నో సార్లు చేయాలని…

137 Viewsముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప శరణ గీతంతో పాద సేవ చేయాలని కోరుకున్నాడు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మెనూ ప్రకారం పాటించాలి…

149 Views *_ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లకి పక్క భవనాలు నిర్మించాలి_* *— కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* ముస్తాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బిసి హాస్టల్ ( బాలుర) లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ బిసి హాస్టల్ లకి పక్క భవనాలను వెంటనే ఏర్పాటు […]

ప్రాంతీయం

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య…

197 Viewsముస్తాబాద్ డిసెంబర్ 28, మండలంలోని సెవలాల్ తండాకు చెందిన రమావత్ శంకర్ నాయక్ తండ్రి రాజునాయక్ వయసు 32 ఎస్టి లంబాడి కులంకు చెందిన అనునతడు గత కొన్ని రోజులుగా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మద్యానికి బానిసై ఏపని వెళ్లకుండా ఉంటున్నాడు తాగవద్దని భార్య లక్ష్మి చెప్పగా ఆమె మాట వినకుండా ఆమెను కొడుతూ ఇంట్లో నుండి పంపించాడు. మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో రమావాస్ శంకర్ నాయక్ జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో […]

Breaking News ప్రాంతీయం

హెచ్ సి ఏ క్రికెట్ టోర్నమెంట్లో లో సత్తా చాటిన ఇషాంత్ ప్రేమ్ చరణ్

145 Viewsహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిచె నిర్వహించబడిన ఏ-1 డివిజన్ మూడు రోజుల లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం మెదక్ జిల్లా వర్సెస్ ఆర్ దయానంద్ టీం లు తలపడ్డాయి. అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ హిషాంత్ S/O బాకీ స్వామి సత్తాచాటాడు. ఆటలో మొదటి రోజే 125 పరుగులు 146 బంతుల్లో చేసి అజేయంగా నిలిచాడు. అందులో 23 ఫోర్లు,1 సిక్స్ కొట్టాడు. హిషాంత్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు […]

ప్రాంతీయం

విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి…

130 Views       ముస్తాబాద్ డిసెంబర్ 28, ముస్తాబాద్  విశ్వబ్రాహ్మణ కుల సంఘం మండల అధ్యక్షుడు సితోజ్ బాలయ్య  మాట్లాడుతూ దేవరకొండ తిరుపతిని సెస్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నుకున్నందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇతర కులాల వారికి ఉన్నటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటివి మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ప్రయోజనాలు చేకూరే విధంగా పథకాలు రూపొందించాలని మంత్రి కేటీఆర్ కు విశ్వ బ్రాహ్మణ కుల సంఘాల సభ్యులు […]

ప్రాంతీయం

80 కుటుంబాల సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గు చేటు

129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో  బుధవారం విలేకరుల సమావేశం లో ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూనిజాంబాద్ జిల్లా శాపూర్ లోగ్రామభివృద్ధి కమిటీనిర్వాహ కంకాలం మారుతుంది కానీ వారి ఆలోచన మాత్రం పాతకాలంలో నే ఉంది నిజాంబాద్ జిల్లా నందిపేట మండలంలో శాపూర్ గ్రామంలో మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన 80 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటు వారితో […]

ప్రాంతీయం

మోత మోగనున్న ఖాతాలు – రాయపోల్ మండల రైతుబంధు అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి

130 Viewsరైతులకు యాసాంగి పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం యాసంగి పంటల కోసం రైతుల ఖాతాలలో రైతుబంధు జమచేయనుంది. చిన్న సన్నకారు రైతులందరికీ ఒక ఎకరా ఉన్న రైతులకు రైతుల ఖాతాలలో వేయడం జరిగిందని ఉన్నారు. మిగతా రైతులకు రెండు మూడు రోజులలో ఆ రైతులకు ఖాతాలలో రైతుబంధు డబ్బులను జమ చేయడం జరుగుతుందని రాయపోల్ రైతుబంధు అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద రాష్ట్ర […]

ప్రాంతీయం

గ్రామపంచాయతీల నిధులను మళ్లించడం సరైనది కాదు. – మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్

140 Viewsరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలుగా వర్ణించక తప్పదు ఎందుకంటే ప్రతి గ్రామపంచాయతీలో నిధులు లేక సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వక వచ్చిన 15 ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ఖజానాకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామపంచాయతీకి […]

ప్రాంతీయం

ఆకస్మితంగా తనిఖీ చేసిన జిల్లా అధికారి శివప్రసాద్

122 Views  దౌల్తాబాద్ మండలాన్ని వ్యవసాయ జిల్లా అధికారి శివప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. మండలంలోని వ్యవసాయ కార్యాలయం మరియు విత్తన షాపులను సందర్శించి, షాపుల యొక్క రికార్డులు ఎప్పటికప్పుడు రాయాలని, అలాగే చట్ట ప్రకారం నడుచుకావాలని సూచించారు. ప్రతి రైతుకూ తప్పని సరిగా బిల్లు ఇవ్వాలని అలాగే బిల్లు పైన రైతు సాంతకం చేపించలని, సూచించారు. అలాగే యశంగి సీజన్లో అవసరమయ్యే ఎరువులు కూడా సరిపడేవని అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏఈఓలు కూడా పంట నమోదు చేయాలని […]