141 Views గత 10రోజులు గా జరుగుతున్న టోర్నమెంట్ నియోజకవర్గం లో 26టీం పాల్గొన్నాయి ఇందులో భాగంగా ఈ రోజు గజ్వెల్ నియోజక వర్గం జగదేవపూర్ మండలం చిన్నాకిష్టాపూర్ గ్రామంలో ఆడడం జరిగింది ఇందులో భాగంగా గజ్వెల్ 11-స్టార్ టీం చిన్నకిష్టాపూర్ టీం పై గజ్వెల్ 11-స్టార్ టీం70పరుగుల తేడా తో మొదటి బహుమతి గెలుచుకున్న సందర్భంగా బహుమతుల ప్రధానానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ క్రీడాలు మానసిక […]
ప్రాంతీయం
కొత్తపేట గ్రామంలో పశు వైద్య శిబిరం
187 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ నిమ్మ వెంకట్రాం రెడ్డి గారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. శిబిరంలో 22 నల్ల పశువులకు 11 తెల్ల పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం ఎంపీటీసీ వాజిదా అయూబ్ మరియు వార్డ్ మెంబర్స్ గ్రామస్తులు సిబ్బంది డాక్టర్ శ్వేతా , విఏ శ్రీను, ఓఎస్ హరిప్రసాద్, గోపాలమిత్ర […]
కంటి వెలుగు పేదలకు వరం
133 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఒక వరమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దీపాయం పల్లి గ్రామంలో సర్పంచ్ లావణ్య నర్సింహారెడ్డి తో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమంది కళ్ళలో ఈ కార్యక్రమం వెలుగులు నింపుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు […]
కంటి వెలుగు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
111 Viewsకంటి వెలుగు ప్రారంభించిన మహిళ ప్రజాప్రతినిధులు దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సర్పంచ్ దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి పోచయ్య , స్థానిక జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు . తెలంగాణ […]
ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
141 Viewsకుకునూర్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి వైద్యాధికా స్నేహాలు హాజరై విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి విద్యార్థులకు ఆహారం యొక్క ప్రాముఖ్యతను సంతులిత ఆహారం గుడ్ ఫుడ్ జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలు గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక డాక్టర్ […]
రైతులకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్
122 Viewsసీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తోట మండలం వెంకట్రావు పేట గ్రామంలో మంగళవారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్ రెడ్డి మండలం ఎంపీటీసీ పురం అధ్యక్షులు కంకణాల నరసింహులు కలిసి మాట్లాడారు. వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల అభివృద్ధి సంక్షేమ ప్రతిబించడం జరిగింది అన్నారు. వ్యవసాయ […]
భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి
160 Viewsరాయపోల్ మండల కేంద్రంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ఖుషి చేయాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేయాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పది తారీకు తర్వాత శక్తి కేంద్రాలలో సమావేశం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు విభీషణ్ రెడ్డి, మండల అధ్యక్షులు మాధసు వెంకట్ గౌడ్, జిల్లా నాయకులు రాజాగౌడ్, […]
సీ.సీ రోడ్డు పనులను ప్రారంభించిన – చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి – కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి
147 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ రెండవ వార్డులో పురపాలన శాఖ మంత్రి దుబ్బాక మునిసిపల్ ప్రతి వార్డ్ కు కోటి రూపాయలు మంజూరు చేసిన నిధులతో మంగళవారం జిల్లా మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజు సీ.సీ రోడ్డు పనులను కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి, దుబ్బాక మునిసిపల్ చైర్మన్ గన్నే వనిత-భూమిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ గణేష్ రెడ్డితో కలిసి సీ.సీ రోడ్ పనులకు కొబ్బరికాయ […]
రాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్నకు “ఉత్తమ నంది అవార్డు”
169 Viewsతెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో జరిగిన “నంది అవార్డు” కార్యక్రమంలో ప్రజా కవి రచయిత దరువు అంజన్నకు ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ తమ్ముడు దరువు అంజన్న తెలంగాణ మాలిదశ ఉద్యమంలో 1995 సిద్దిపేట కేంద్రంగా తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలు సాగించాడని, దాదాపు తెలంగాణ రాష్టం మొత్తం పల్లె పల్లె […]
ప్రమాదవశత్తు వ్యక్తి మృతి
130 Viewsప్రమాదవశత్తు నీట మునిగి మృతి చెందిన సంఘటన వడ్డేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. డిసెంబర్ 30 2022 రోజున మృతుడు షైక్ నజర్ తండ్రి రహీమోద్దీన్, వయస్సు (33) రోజున బయటకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో జనవరి 01 2023 రోజున మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తులో ఉండగా ఆదివారం రాత్రి 7 గంటలకు మృతుని శవం గ్రామ శివారులోని చెరువులో కనిపించింది. మృతుడు చెరువు దగ్గరికి […]










