121 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో మృతుల కుటుంబాలను బుదవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే లో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం […]
ప్రాంతీయం
బాధితుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి
137 Viewsసిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే వాటిలో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం రమేష్ మంగళవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు, శీల సాగరం రమేష్ కుటుంబాన్ని ఈరోజు బుధవారం కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మృతుని […]
బండ యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
130 Viewsచందాయిపేట గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ ఎల్ఐసి రైతు బీమా డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగిందని గత 15 రోజుల కింద బండ అనిత మరణించినందున ఆమె రైతు బీమా డబ్బులను వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, AEO సుజాత, కో ఆప్షన్ నెంబర్ శివరాజయ్య, ప్యారంరాజయ్య పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
జాతీయ కుష్టి వ్యాధి సర్వే నిర్వహించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
143 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జాతీయ కుష్టి వ్యాధి ఇంటింటా సర్వే స్థానిక ప్రాథమిక ఉపకేంద్రం చందాయిపేట సర్వేలో రెండో రోజు భాగంగా హెల్త్ సూపర్వైజర్ పద్మ మరియు ఎంపిహెచ్ఏ ఫిమేల్ అనురాధ టీంతో ఇంటింటికి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, ఆశ వర్కర్లు అరుణ, లలిత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఘనంగా డాక్టర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…
130 Views ముస్తాబాద్ డిసెంబర్ 6,”డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏబీవీపీ ముస్తాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ యావద్భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మహామేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా అపరచాణిక్యుడిగానే కాకుండా భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్యదేశానికి రాజ్యంగాన్ని వ్రాసిన ఘనత భారతరత్న డా”బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. స్వతహాగా తన జీవితంలో […]
ఘనంగా డాక్టర్, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు…
133 Views ముస్తాబాద్ డిసెంబర్ 6,”డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏబీవీపీ ముస్తాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ యావద్భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మహామేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా అపరచాణిక్యుడిగానే కాకుండా భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్యదేశానికి రాజ్యంగాన్ని వ్రాసిన ఘనత భారతరత్న డా”బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. స్వతహాగా తన జీవితంలో […]
ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…
124 Views ముస్తాబాద్ డిసెంబర్ 6, బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘసంస్కర్త అంటరానితనం కులనిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగశిల్పికి ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంగం అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి […]
సెస్ ఎన్నికల బరిలోకి దీటి నర్సింలు…
133 Views ముస్తాబాద్ డిసెంబర్ 7, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ బరిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు బరిలో నిలుస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు, అవకాశం కల్పిస్తే పోటీచేస్తానని తెలిపారు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు, గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరంతరం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విద్యుత్ సమస్యలున్న గ్రామాలలో అవసరమున్నచోట సబ్ స్టేషన్ లు నిర్మిస్తానని తెలిపారు, విద్యుత్ వినియోగదారులందరు తమ […]
వాటర్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
123 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో 20 సంవత్సరాల నుండి వాటర్ మేన్ గా విధులు నిర్వహిస్తున్న గొడుగుపల్లి భూదయ్య ఇటీవల మృతి చెందగా కుటుంబానికి మంగళవారం సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపిటిసి వీరమ్మ మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామస్తులు రూ.37 వేలు, రెండు క్వింటాల బియ్యాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూదయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, నాయకులు సంభాగ యాదగిరి, ప్రవీణ్, […]
సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్త స్వాతంత్ర అమృత్యోత్సవాలు
154 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం సేవా భారతి ఆధ్వర్యంలో నైజాం విముక్తా స్వాతంత్ర అమృత్యోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, సేవా భారతి నిర్వాహకులు రజనీకాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ విమోచన నిజాం పరిపాలనలో జరిగిన అన్యాయాలు, స్త్రీ ఆకృత్యాలు నైజాంలో తెలంగాణ ఆస్తి హక్కులను కాలరాసే విధంగా వివరించిన తీరును సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాం పరిపాలన విముక్తి కోసం కీలకంగా వివరించి పరిపాలన పూర్తిగా […]








