317 Views కొండపాక మండలం కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో పూర్తి కావచ్చిన మన ఊరు మన బడి పథక పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు. సుమారుగా 3.02లక్షలతో చేపట్టిన పనులను మరియు పూర్తి అయిన తర్వాత వేసినా కలరింగ్ లను వీక్షించారు. కలరింగ్ లో కొంచెం నాణ్యతతో కుడినదిగా ఉండాలని చూడ్డానికి కార్పొరేట్ పాఠశాల మాదిరిగా కనిపించాలని తెలిపారు. ఎలాంటి చిన్న చిన్న పోరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ […]
ప్రాంతీయం
మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథకు అందించాల్సిన రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.
135 Views కొండపాక మండలం తిప్పారం గ్రామ పరిధిలో గల మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథకు అందించాల్సిన రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్. బుధవారం రా వాటర్ పంప్ హౌస్ కలెక్టర్ పరిశీలించారు. మిషన్ భగీరథకు అధికారులు మల్లన్న సాగర్ నుండి వాటర్ పంప్ అయ్యో విధానం, మ్యాప్ ను చుపిస్తు కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. పంప్ హౌస్ లోపల కలియ తిరిగారు. మోటార్లను పని […]
మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్…
133 Viewsముస్తాబాద్ నవంబర్ 23 మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్ను సన్మానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మంగళవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గంభీరావుపేట ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పర్సు బస్సులో పరుసు పోగొట్టుకున్నాడు ఆర్టీసీ డ్రైవర్ అతని వివరాలు తెలుసుకొని పర్సులో ఉన్న పదివేల రూపాయలు అతనికి అప్పజెప్పి ఆర్టీసీ డ్రైవర్ మానవత్వం చాటుకున్నాడు. ఈరోజు అతనికి సిరిసిల్ల పాత బస్టాండ్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగినది […]
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మామిడి మోహన్ రెడ్డి
134 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఏస్సీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున కొమ్ము రమేష్ కుటుంబానికి ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి సౌజన్యంతో నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు నాయకులు నర్సింలు నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది. కొమ్ము రమేష్ కుటుంబ సభ్యులు మామిడి మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ శ్రీనివాస్, లింగోళ్ళ కిష్టయ్య, […]
కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం – రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి
138 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని దొడ్లపల్లి గ్రామానికి చెందిన కె. సునీత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకుని చికిత్సకు అయిన బిల్లులను, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వారి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేశారన్నారు. ఈ సీఎం సహాయనిది చెక్కును కె. […]
జ్ఞాన సరస్వతి ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే లో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి ని సన్మానించిన కళాశాల సిబ్బంది
144 Viewsగజ్వేల్ పట్టణ కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ జ్ఞాన సంపద తో పాటు జీవిత లక్ష్యం కోసం మంచి విద్యను అలవర్చుకుని సమాజ సేవ కోసం నేటి విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళిని కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు .ఈ […]
ముట్రాజ్ పల్లి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్స్
134 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ముట్రాజ్ పల్లి గ్రామం లో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కౌన్సిలర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా రెండు అదనపు తరగతి గదులు మంజూరు అయ్యాయి. ఈరోజు ఫస్ట్ స్లాబ్ కౌన్సిలర్స్ సీర్ల శ్యామల మల్లేష్ యాదవ్, దుంబాల లక్ష్మి కిషన్ రెడ్డి, స్కూల్ చైర్మన్ స్వామి, స్కూల్ హెచ్ఎం రజిని, కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు ప్రవీణ్ […]
సిద్దిపేట కేంద్రియా విశ్వ విద్యాలయాన్ని నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించిన – జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
127 Views మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సుమారుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయం నిర్మించనున్నట్లు మ్యాప్ ను చుపిస్తు ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనే విషయాలను అధికారులు తెలిపారు. ప్రక్కన ఉన్న కరెంట్ జంక్షన్ యొక్క తీగలను విద్యాలయ క్యాంపస్ ఆవరణ బయట నుండి వెళ్ళెలా అమర్చూకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. విద్యాలయంకి మద్యలో […]
ముస్తఫానగర్ గ్రామం లో సర్వే నిర్వహించిన భూములకు వెంటనే పాస్ బుక్స్ ఇవ్వాలి డాక్టర్ కూడెల్లి ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందజేత
146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, మండలం గంభీరావుపేట ముస్తఫా నగర్ గ్రామం లోని 187 సర్వే నంబర్ లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం అధికారులకు వెంటనే పట్టాదారు పాసు బుక్కులు పంపిణీ చేయాలని మానవ హక్కుల నేత డాక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్ గారికి వినతి పత్రం సమర్పించి కోరారు ఆయన వెంటనే స్పందించారు . ఈ కార్యక్రమంలో ముస్తఫా నగర్ గ్రామ ఉప సర్పంచ్ శివరాత్రి నర్సింలు, వనం స్వామి, […]
ఎస్సి వర్గీకరణ కు ఏ పార్టీ మద్దతుఇచ్చిన ఊరుకోనేది లేదు ఇప్పటి కే 14 రాష్టాలు వ్యతిరేకించాయి మాల మహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశాడు
137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశం లో మాలమహా నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇచ్చిన వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు ఈ మేరకు ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు త్వరలో ఎస్సీ వర్గీకరణలు వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాజకీయ పార్టీల […]










