ప్రాంతీయం

హైదరాబాద్ రవీంద్రభారతిలో జయహో మహాసభకు తరలివెళ్తున్న వీరముష్టిలు…

289 Views   ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు21, వీరబద్రియ వీరముష్టి కులాన్ని1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిలీనంలోఉన్నప్పుడు వీరభద్ర వీరముస్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వీరముష్టి జాతిని ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో 1972లో సంఘమును ఏర్పాటు చేసి వీరముష్టి కులాన్ని విద్య పరంగా ఆర్థికపరంగా ముందుకు నడిపించారు. అప్పుడు ఏర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకు 50 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న హైదరాబాదులో రవీంద్రభారతిలో వేడుకలను జరుపుకొనుటకు వెళ్తున్నామని ముస్తాబాద్ వీరముష్టి సంఘం తెలిపారు. ఈకార్యక్రమంలో వేడుకలకు రాజన్న సిరిసిల్ల […]

ప్రాంతీయం

ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయం

122 Views*మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి* దౌల్తాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే గా కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తొగుటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కి […]

ప్రాంతీయం

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

116 Viewsరాయపోల్ మండలం కేంద్రంలోని సోమవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారు జామునే నూతన వస్త్రాలు ధరించి పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి నాగేంద్రునికి నైవేద్యం సమర్పించారు. దేవాలయ వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగదేవతకు మొక్కలు తెలుసుకున్నారు. ల వద్ద వద్ధకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం…

98 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు20, కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఉదయం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఆదివారం సాయంత్రం సమయంలో ఎట్టకేలకు లభ్యమైంది. గ్రామ సమీపంలో చేపల వేటకువెళ్లి ప్రమాదవశాతూ ఓవ్యక్తి గల్లంతైనట్టు సమాచారం విదితమే. ఆదివారం రోజున సాయంకాలం చెరువులో  మృతదేహం లభ్యంకాగా కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండి.అక్రమ్ (55)గా గుర్తించారని స్థానికులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

115 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు20, కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఉదయం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఆదివారం సాయంత్రం సమయంలో లభ్యమైంది. గ్రామ సమీపంలో చేపల వేటకువెళ్లి ప్రమాదవశాతూ ఓవ్యక్తి గల్లంతైనట్టు సమాచారం వింతమే. ఆదివారం రోజున సాయంకాలం చెరువులో  మృతదేహం లభ్యంకాగా కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండి.అక్రమ్ (55)గా గుర్తించారని స్థానికులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….

151 Viewsబాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత – సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత : ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి […]

ప్రాంతీయం

నేడు గజ్వేల్ లో ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభ

111 Viewsనేడు గజ్వేల్ లో దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాయుద్దనౌక గద్దర సంస్మరణ సభ గజ్వేల్ లో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు స్థానిక టిపిటిప్ భవన్ లో ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పాటకి ప్రాణం పొసి ప్రపంచ దేశాలకు […]

Breaking News కథనాలు ప్రాంతీయం

పంచాయతీ కార్మికుడి పాడే మోసిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్….. మానవత్వం చాటుకున్న ప్రథమ పౌరుడు

316 Viewsపాడే మోసిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.. – జి పి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిగా దహన సంస్కరణలో పాల్గొన్న సర్పంచ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ డ్రైవర్ రేసు బాబు మృతి చెందగా ఆయన పాడెను సర్పంచ్ వెంకట్ రెడ్డి పాడే మోసి దహన సంస్కరణలో పాల్గొన్నాడు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న రేసు బాబు 33 శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం జిల్లా బీఆర్ఎస్ […]

ప్రాంతీయం

*అనాధలైన ఆడపిల్లలను అక్కున చేర్చుకున్న సుల్తాన

200 Viewsదౌల్తాబాద్; తల్లిదండ్రులు,నానమ్మ మృతి చెందడంతో నా అనేవారు లేకుండా అనాధలకు మారిన ముగ్గురు ఆడపిల్లలను అక్కున చేర్చుకొని నేనున్నానంటూ చేదోడు వాదోడుగా నిలిచారు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. శనివారం దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామంలో తల్లిదండ్రుల మృతి చెందిన ఆడపిల్లలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందు ప్రియాల్ గ్రామంలో దొడ్డి రేణుక- యాదగిరి దంపతులకు శిరీష(13),శ్రావణి(8),రిషిక(6) ముగ్గురు కూతుర్లు ఉన్నారు. […]