137 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో గురువారం జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిరుపేద విద్యార్థుల మధ్య రాఖీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ పిల్లి రేణుక, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీనివాస యాదవ్ లు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో దూర ప్రాంతాలలో నివాసముంటున్న నిరుపేద విద్యార్థులు రాఖీ పండుగకు ఇంటికి వెళ్లలేదని తెలుసుకున్న జిల్లా కోఆప్షన్ […]
ప్రాంతీయం
దుబ్బాకలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే
98 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని బిఆర్ఎస్ నాయకులు శివరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని పార్టీలకతీతంగా అన్ని సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. కొంతమంది […]
దుబ్బాకలో బిజెపి జెండా ఎగరడం ఖాయం
144 Views– దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు దౌల్తాబాద్: వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో మళ్లీ బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ నాలుగవ వార్డు మెంబర్ రాజేశ్వరి గణేష్, మండల కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ గణేష్ లు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం తమదేనని అన్నారు. కేంద్ర […]
ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
123 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు రజనీకాంత్, వెంకటేష్, రంజిత్, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com
అనురాగం అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్*
108 Views – పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు రాయపోల్: రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ప్రాథమికోన్నంత పాఠశాల లో ఆకట్టుకున్న రాఖీ వేడుకలు. టీచర్ల సహకారంతో చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు మాట్లాడుతూ తరతరాలుగా పండగలు మనం జరుపుకుంటూ దాంట్లో భాగంగానే ఈ రాఖీ పండుగను పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం అన్న చెల్లెల మధ్య ఆత్మీయ అనురాగాలు కలగలిపి […]
మహిళలు సాయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలి*
555 Views-అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం కేసీఆర్ * వివోఎలా ల జీతాలు పెంచుతాం -మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ సాధికారతే లక్ష్యం గా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయపోల్ లో ని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన మండల మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
124 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి యాదగిరి కుటుంబానికి సోమవారం జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, నియోజకవర్గ కో ఆప్షన్ సభ్యులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు ఎంతో చేయూతను అందిస్తుందని అన్నారు. మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందజేసినట్లు వారు […]
243 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]
బాదిత కుటుంబానికి చెలిమి ఫౌండేషన్ చేయూత
103 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి యాదగిరి కుటుంబానికి చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 15వేలు, నిత్యాసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు చెలిమి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్, సభ్యులు కిరణ్ కుమార్, ఆనంద్, గుంటుకు శ్రీనివాస్, ఆంజనేయులు, రమేష్, ఇబ్రహీం, శ్రీనివాస్, బాల కుమార్, ఆంజనేయులు […]
డబ్బు కట్టాలన్న బెంగతో వీఆర్ఏ ఆత్మహత్య
116 Views– మూడు నెలల క్రితం 55 లక్షలకు ఒప్పందం దౌల్తాబాద్: డబ్బులు కట్టాలన్న మనస్థాపంతో వీఆర్ఏ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన మస్కూరి నగేష్ (42) అసల్దారు వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం అసల్దారు వీఆర్ఏలను పర్మినెంట్ చేయడంతో ఆయనకు వ్యవసాయ శాఖలో సబర్డినేటుగా ఉద్యోగం వచ్చింది. అంతకుముందే వాటాదారులకు రూ. […]










