152 Views *తల్లి దండ్రులులేని వధువుకు పుస్తే మెట్టెలు పంపిణీ.* బాల్య దశలోనే తండ్రి,మూడు సంవత్సరాల క్రితం తల్లీ ఇద్దరిని కోల్పోయి అనాధగా మారిన యువతి వివాహానికి పుస్తె మెట్టెలు అందజేసి పెళ్లి పెద్దగా నిలిచారు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. గురువారం దౌల్తాబాద్ మండలం దీపాయం పల్లి గ్రామంలో నిరుపేద వధువు గొల్ల సమీరా వివాహానికి పుస్తే మెట్టెలు, పెళ్లి చీర అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]
ప్రాంతీయం
నిరుపేద వధువుకు పుస్తెమట్టెలు పంపిణీ చేసిన రణం శ్రీనివాస్ గౌడ్, పడకంటి శ్రీనివాస్ గుప్త
102 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం తల్లీ, తండ్రి లేనందున గతంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గృహ నిర్మాణానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. గజ్వేల్ మెడికల్ సంతోష్ సహకరంతో నిరుపేద కుటుంబానికి చెందిన సమీరా వివాహానికి వధువుకు పూస్తే, మట్టెలు దౌల్తాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి […]
యువకుడు ఆత్మహత్య
110 Viewsదౌల్తాబాద్ : చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన సతీష్ గౌడ్ (20) ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. సతీష్ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. కాగా మృతుడు గతంలో ఆన్లైన్ గేమ్లు […]
పుస్తకాలు గొప్ప వ్యక్తులను తయారు చేస్తాయి..మంచి సమాజాన్ని నిర్మిస్తాయి.
181 Viewsగంభీరావుపేట మండలం కేంద్రం లోని ఉన్నత పాఠశాల నాగంపేటలో ఏడవతరగతి చదువుతున్న గద్దల గణేష్ కుమారుడు గద్దల రణవీర్ తన జన్మదిన మహోత్సవం సందర్బంగా పాఠశాల లైబ్రరీకి అద్భుతమైన ఐదు పుస్తకాలను బహుమతి గా ఇవ్వడం జరిగింది. ఈ చిన్నారికి వచ్చిన ఆలోచన ను ఉపాధ్యాయులంతా మెచ్చుకున్నారు రణవీర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు రణ వీర్ లాగే మిగతా విద్యార్థులు కూడా ఇలా వినూత్నంగా ఆలోచించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి […]
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా అర్చకులచే అభిషేకం అర్చన…
172 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 6, కృష్ణాష్టమివేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. బంధనకల్ గ్రామంలోని శ్రీవాస్ దేవాశ్రమం ఆలయంలో రేపాక రామశర్మ, రేపాక రాజుశర్మ, శాస్త్రుల శ్రీచరణ్ శర్మ, పురాణం హరిప్రసాద్ శర్మ అర్చకులచే ఉదయాన్నే స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ముఖ్యంగా ఆలయం ఆవరణలో ముగ్గులు పలువురిని అలరించాయి. సాయంకాలాన భక్తులు ఉత్సాహంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Telugu News 24/7tslocalvibe.com
రక్తదానం మహాదానం*
101 Views రక్తదానం మహాదానం అన్ని దానాలలోకెల్లా రక్తరక్తదానం మహాదానం దానం చాల గొప్పది. ప్రాణాలు కోల్పోయే స్థితి నుండి ఎంతోమంది ప్రాణాలను రక్షించవచ్చు. రక్తదానం చేయడంవల్ల కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు.ఈ మాటలకు ఆదర్శంగా నిలిచారు యువ జర్నలిస్ట్ యాదగిరి . బుధవారం పీవీ నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ గజ్వేల్ లక్ష్మక్క పల్లి ఆర్విఎం ఆస్పత్రిలో బీ నెగటివ్ పాజిటివ్ రక్తం అత్యవసరం ఉందని ఫోన్ ద్వారా వచ్చిన సమాచారానికి స్పందించి వెంటనే బ్లడ్ […]
ఘనంగా మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ జన్మదిన వేడుకలు*
101 Viewsబడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. పదవులు ఉన్నా లేకున్నా. నిత్యం ప్రజల మధ్యలో ఉండే మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు ఫారుక్ హుస్సేన్ జన్మదిన వేడుకలను బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో ఉమ్మడి మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేకు కట్ […]
నూతన తహసీల్దార్ కు జ్వాల యూత్ శుభాకాంక్షలు
174 Views మంగపేట,సెప్టెంబర్ 06 మంగపేట మండలం నూతన తహసీల్దార్ బైరి విర స్వామిని బుధవారం మంగపేట మండల జ్వాలా యూత్ & ట్రస్ట్ సభ్యు లు మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జ్వాలా యూత్ అధ్యక్షులు కోడెల నరేష్,ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్,కస్పా ముకుందాం,కార్యదర్శి కళ్లెబోయిన సురేష్,గౌరవ సలహదారులు సయ్యద్ బాబా,అంజద్ పాషా, పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ఉప్పొంగడం తో గ్రామాల మధ్య రాక పోకలు బంద్
110 Views గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకడంతో వరద నీరు ప్రమాదకరంగా ప్రవహించడంతో గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్యన బ్రిడ్జి పైనుండి వరద నీరు ఉర్దృతంగా ప్రవహిస్తుంది గంభీరావుపేట ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో రహదారి బా ర్కెట్లతో ఏర్పాటు చేసి రహదారి బంద్ చేశారు మండల ప్రజల దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి పర్యటకలు ఎవరికి అనుమతించడం లేదని దూర ప్రాంతాల నుండి చుట్టుపక్కల పరిసరాల […]
ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం పై లేదు
102 Views వైద్య అధికారుల నిర్లక్ష్యం డెంగ్యూ మలేరియా టైపాయిడ్ తో ఇంటికి ఒకరు గ్రామాలలో పారిశుధ్య పనులు సూన్యం గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి మంగపేట,సెప్టెంబర్ 06 రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పట్టాణలలో గ్రామాలలో ఏజెన్సీ పల్లెలో ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున విష జ్వరాలు డెంగీ […]









