159 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల మునిసిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తెలంగాణలో ప్రస్తుతము కొత్తగా రెండు కార్పొరేషన్లను మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మంచిర్యాల మరియు మహబూబ్నగర్ ను కార్పొరేషన్లుగా చేస్తున్నామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
మంచిర్యాల జిల్లాలో ఆడ పులి సంచారం
157 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని ముల్కల్ల అడవుల్లో ఆడ పులి తిరుగుతుందని ట్రాఫిఇంగ్ కెమెరాకు చిక్కిన ఆధారంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కిరిమెరి జోడోఘాట్ అటవీ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా సంచరించిన ఈ పులి లక్షేటపేట్ రేంజ్ క్వారీ మేడారం అటవీ ప్రాంతాల్లోకి వచ్చిందని గుర్తించారు. గత నెలలో మగ పులి తిరిగినదారుల్లో ఇప్పుడు ఆడ పులి రావడంతో అధికారులు అప్రమత్తమై కెమెరాలతో అటవీశాఖ అధికారులు ట్రాప్ […]
రామకోటి సంస్థ ఆధ్వర్యంలో శృంగేరి పీఠం వారి రామ, శివ లిఖిత కర పత్రాలు ఆవిష్కరించిన – ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్
82 Viewsశివ కేశవులకు బేధం లేదని శృంగేరి పీఠం సంస్థ వారు చేపట్టిన రామ, శివ కోట్లాది లిఖిత మహాయజ్ఞం ఖరపత్రాలను శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆవిష్కరించారు. కర పత్రాలలో రామ, శివ నామాలు లిఖించి అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చైర్మన్ రాజమౌళి, ఆకుల నరేష్ బాబు అనంతరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గుర్తించి శృంగేరి […]
ఉన్నత చదువులు చదివి జీవన ఉపాధి మిల్లెట్ అంటు.. తక్కువ ధరకే సేవలు…
138 Viewsభారీగా తగ్గించిన టిఫిన్, భోజనం ధరలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడకుండా హోటల్ నడిపిస్తున్న దంపతులు…. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం అందిస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలి… రాజన్న సిరిసిల్ల జిల్లా: డిసెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హోటల్ యజమాని కట్కూరి బాబు- భారతిలు నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండల నివాసులు, సిరిసిల్లలో ఈ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా టిఫిన్, భోజనం ధరలు భారీగా తగ్గించారు, […]
డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు
606 Viewsమంచిర్యాల జిల్లా. డాక్టర్ ప్రియాంక యోగా చార్య యాతిపతి సాయి వివాహానికి హాజరైన న్యాయవాద దంపతులు. రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్ష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నటేశ్వర్ మరియు బిసి రాష్ట్ర మహిళా కన్వీనర్ అలేఖ్య. నేడు డాక్టర్ ప్రియాంక యోగ చార్య యాతిపతి సాయి వివాహ వేడుకలలో భాగంగా న్యాయవాద దంపతులు అలేఖ్య నటీశ్వర్ మామిడి మొక్కను బహుమతి కానుకగా ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు […]
అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి – ఆర్ పి ఐ (ఐ) పార్టీ
83 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ దేశ అభివృద్ధికి దిక్సూచి, అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ పై హేళనగా మాట్లాడడం సరికాదు. అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.(i) రాష్ట్ర అధ్యక్షులు పార్నంది రమేష్ చంద్ర మాట్లాడుతూ… పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా ప్రసంగిస్తూ ఈ మధ్యన అంబేద్కర్ అనే పదం ఫ్యాషన్ అయిపోయిందంటూ హేళనగా మాట్లాడుతూ, చిన్న చూపుతో అంబేద్కర్ని అవమానించే విధంగా ప్రసంగించారని, […]
తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
124 Viewsతెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 19 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ 22న సెకండ్ లాంగ్వేజ్ 24న ఇంగ్లీష్ 26న మ్యాథ్స్ పరీక్ష 28న ఫిజిక్స్ 29న బయోలాజికల్ సైన్స్ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష Manne Ganesh Dubbaka constancy 9701820298
దీక్ష భగ్నం చేసినా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాం..
117 Viewsదీక్ష భగ్నం చేసినా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాం.. – బోయిని సదన్ మహారాజ్, DSP జిల్లా అధ్యక్షులు. సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 19 సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన తర్వాత పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో DSP జిల్లా అధ్యక్షులు సదన్ మహారాజ్ గారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన కార్పొరేట్ స్థాయి […]
అంబేద్కర్ పై అమిత్ షా వాఖ్యలు వెనక్కితీసుకోవాలి
139 Viewsసిద్దిపేట జిల్లా ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ పై అమిత్ షా వాఖ్యలు వెనక్కితీసుకోవాలి మాల మానాడు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ డిసెంబర్ 19 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్, అంబేద్కర్ అంటూ పదే పదే […]










