ప్రాంతీయం

మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం

21 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి  మరియు రఘునాథ్ వెరబెల్లి. సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ […]

ప్రాంతీయం

రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో రక్త కణాల దానం

89 Viewsమంచిర్యాల జిల్లా. రహీమ్ బ్లడ్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాప కి అత్యవసర సమయంలో రక్త కణాలు దానం చేసిన మొహమ్మద్ అమాన్. మంచిర్యాల పట్టణంలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ,ఏ సమయంలో అయిన, ఎక్కడైనా రక్తం అవసరం అని ఫోన్ చెయ్యగానే ఎలాంటి సందర్భంలో ఉన్న వెంటనే స్పందించి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపడు అబ్దుల్ […]

ప్రాంతీయం

నస్పూర్ లో 60 మంది ఆశ వర్కర్లతో యోగా కార్యక్రమం

31 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్. నేడు అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగా అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో నస్పూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు 60 మంది ఆశా వర్కర్లతో మరియు ఇతర వ్యక్తులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా యొక్క గొప్పతనాన్ని గురించి వారికి తెలియజేయడం జరిగింది. యోగా వలన శారీరక పెరుగుదల మానసిక ప్రశాంతత మనిషి జీవన శైలి విధానాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అది […]

ప్రాంతీయం

రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గా నటేశ్వర్

171 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర లీగల్ అడ్వైజర్ గా నటేశ్వర్ నియామకం. రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ లీగల్ అడ్వైజర్ గా మంచిర్యాలకు చెందిన న్యాయవాది కొట్టే నటేశ్వర్ నియమితులయ్యారు. హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మండల భూపాల్ నియామక పత్రాన్ని జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

గంజాయి మత్తులో పోలీసుల మీద దాడి దిగిన యువకులు

22 Viewsగంజాయి బానిసలకు ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు గంజాయి మత్తులో పోలీసుల మీద దాడి దిగిన యువకులకు ఫ్రెండ్లీ పోలీసింగ్ చూపించిన రక్షక భటులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

శ్రీరాంపూర్ ఆటో యూనియన్ కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు

27 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. నేడు హైదరాబాద్ లో జరుగుతున్న ఆటో ఆకలి కేకలు మహా సభ కార్యక్రమానికి బయలు దేరిన శ్రీరాంపూర్ ఆటో యూనియన్ కార్మికులను అరెస్ట్ చేసిన సి సి సి నస్పూర్ టౌన్ పోలీసులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

2కోట్ల నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

23 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం : జైపూర్ మండలం లోని NH/63 హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు 2కోట్ల CRR నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలోని ఎస్టీపీపీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.చెన్నూర్ […]

ప్రాంతీయం

ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు

18 Viewsరామగుండం కమీషనరేట్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ ఫేసుబుక్, వాట్సాప్, అకౌంట్‌ క్రియేట్ చేసి అందరి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను అక్సెప్ట్ చేసి వారిని డబ్బులు అడగడం, అధికారి ఫ్రెండ్, బంధువులు ఆర్మీ అధికారి ట్రాన్స్ఫర్ కావడం వలన ఇంటికి సంబందించిన సామాన్లు తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది అని, పుట్టినరోజు సందర్బంగా బహుమతులు […]

ప్రాంతీయం

అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్‌ అధికారి కుమార్తె మేఘన

22 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అంతర్జాతీయ పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించిన పోలీస్‌ అధికారి కుమార్తె మేఘన. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన పిస్టల్ షూటింగ్ పోటీల్లో రాణించి కాంస్య పతకం సాధించిన ఏసీపీ సాదుల సారంగ పాణి  కుమార్తె మేఘన ఈరోజు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, ని మర్యాద పూర్వకంగా కలవగా సీపీ ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే… టిజిపిఎ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ సారంగపాణి […]

ప్రాంతీయం

ఐపీఎల్ చరిత్రలో భారీ స్కోర్ సాధించిన ఎస్ ఆర్ హెచ్

19 Viewsమంచిర్యాల జిల్లా. ఐపీఎల్ చరిత్రలో ఎస్ ఆర్ హెచ్ జట్టు భారీ స్కోరును సొంతం చేసుకుంది. కేకేఆర్ జట్టును 110 రన్నుల తేడాతో ఎస్ ఆర్ చ్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో టాప్ ఫోర్ హైయెస్ట్ స్కోర్ ని ఎస్ ఆర్ హెచ్ టీం సొంతం చేసుకుంది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్