132 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ని పురాతన శివాలయం లో పునః ప్రతిష్ట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్లోబల్ తెలంగాణ కన్వీనర్ విశ్వ్ శ్వర్ రెడ్డి, ఉత్సవ నిర్వాహకులు కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి,రవీందర్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్
285 Views శ్రీ దుర్గా మాత కు 11 మేకల గావ్ ఘనంగా పట్నాలు 5000 వేల మందికి శాకాహారం మాంసహారాలతో ఉచిత అన్నదానం పలువురి ప్రశంసలు అందుకున్న సర్పంచ్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గా మాత ఆలయం ఎదుట శని వారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఉదయం 10-00గంటల వరకు దుబ్బుల కళాకారుల బృందం పట్నాలు వేసి దుర్గా మాత ను కొలిచారు, అనంతరం బోనాల చుట్టు […]
ముస్తాబాద్ లో కారు బైకు (డీ) పరిస్థితి విషమం…
768 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రడ్డి ఫిబ్రవరి 12, ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెర్లమద్ది సిద్దిపేట్ చౌరస్తా వద్ద సిద్దిపేట్ ప్రధాన రహదారి వెంబడి సుమారు అర కిలోమీటర్ దూరంలో జరిగిన బైక్ – కారు ప్రమాదంలో గాయాలపాలయిన ద్వచక్ర వాహనదారులుగా గుర్తించారు. పెంజర్ల పవన్( వయసు 16 సంవత్సరాలు )కుడి చేయికి బలమైన గాయాలయినట్లు ప్రాథమిక సమాచారం.లోకం వెంకటేశ్ ( వయసు 40 సంవత్సరాలు ) తలకి బలమైన గాయంతో తీవ్రమైన రక్తస్రావం , […]
రక్తదానం మహాదానం అన్ని దానాలలోకెల్లా రక్త దానం చాల గొప్పది.
224 Views రక్తదానం మహాదానం అన్ని దానాలలోకెల్లా రక్త దానం చాల గొప్పది. ప్రాణాలు కోల్పోయే స్థితి నుండి ఎంతోమంది ప్రాణాలను రక్షించవచ్చు.రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండని సామాజిక ప్రజాసేవక్రం ఇందుప్రియల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సుల్తాన ఉమర్ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారు. ఆదివారం ఆర్విఎం ఆస్పత్రిలో జమ్మికుంటకు చెందిన మహిళ చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం […]
గంగమ్మ తల్లికి పూజలు చేసిన గంగపుత్రులు
186 Views హైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న […]
గంగమ్మ తల్లికి గంగపుత్రుల ఘనమైన పూజాలు….
147 Viewsహైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న గంగపుత్రులకు […]
ఆధ్వర్యం పడొద్దు.. అండగా ఉంటాం… బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాన్ని పరామార్పించిన మామిడి మోహన్ రెడ్డి… భరోసా
154 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ గ్రామంలోని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని చేగుంట రాజుగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. ప్రమర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారితో పాటుగా రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, దౌల్తాబాద్ మండల పార్టీ యూత్ యువజన నాయకులు నర్రా రాజేందర్, వైసీపీ రాజిరెడ్డి, మరియు గ్రామ సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ తిరుపతి, […]
పీర్లపల్లి గ్రామంలో రెండో రోజు ఘనంగా ప్రతిష్ఠోత్సవాలు
140 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శనివారం గణపతి పూజ, స్థాపిత మంటప దేవతాపూజ, హావనము, అభిషేకం, తదితర పూజలు నిర్వహించారు. వేద పండితుల మధ్య ప్రతిష్ఠోత్సవాలు ఆంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ యాదవరెడ్డిలు మాట్లాడుతూ ఆదివారం ఉ 8.00 గంటల నుండి గణపతి పూజ, స్థాపిత దేవతాపూజ, పోవనము, గర్త సంస్కారము […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీటీసీ రణం
133 Viewsదౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామనికి చెందిన నల్ల సిద్దిరాము కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. వారితో పాటు గొడుగుపల్లి గ్రామ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శేఖర్ అప్ప వార్డ్ సభ్యుడు, నల్ల శ్రీనివాస్, యువ నాయకులు కిష్ణ, సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com










