ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రడ్డి ఫిబ్రవరి 12, ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెర్లమద్ది సిద్దిపేట్ చౌరస్తా వద్ద సిద్దిపేట్ ప్రధాన రహదారి వెంబడి సుమారు అర కిలోమీటర్ దూరంలో జరిగిన బైక్ – కారు ప్రమాదంలో గాయాలపాలయిన ద్వచక్ర వాహనదారులుగా గుర్తించారు. పెంజర్ల పవన్( వయసు 16 సంవత్సరాలు )కుడి చేయికి బలమైన గాయాలయినట్లు ప్రాథమిక సమాచారం.లోకం వెంకటేశ్ ( వయసు 40 సంవత్సరాలు ) తలకి బలమైన గాయంతో తీవ్రమైన రక్తస్రావం , కుడి కాలుకి బలమైన గాయం కావడంతో కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారని సూచించినట్లుగా తెలిపిన 108 సిబ్బంది ఈఎంటీ మహేశ్ …క్షతగాత్రులు ఇద్దరూ ముస్తాబాద్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించిన 108 సిబ్బంది పైలట్ కిషన్ , ఈఎంటీ మహేష్ లు.
కేసుకి సంబంధిత వివరాలని సేకరిస్తున్న ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు .
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .




