164 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో ప్రారంభించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని జడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం […]
114 Views ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు మంచిర్యాల సెప్టెంబర్ 26 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకేనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నీ విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గురించి ప్రధానోపాధ్యాయురాలు పిల్లలకు వివరించారు ఇందులో భాగంగా తెలంగాణ ఎంతోమంది వీరులకు వీర వనితలకు పుట్టినిల్లు. అని తెలియజేశారు అట్లాంటి వీర […]
100 Views*చెరువులకు మర మత్తులు చేపట్టండి* *పోడు భూములకు పట్టాలు ఇవ్వండి* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అంకెపల్లి, బోరుకుంట చెరువులకు మరమ్మత్తులు చేయాలని ఎంపిటిసి సిరంగి శంకర్,కాంగ్రెస్ నాయకుడు సార్ల రమేష్ లు కోరారు. సోమవారం రోజున రైతులతో కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వర్షాకాలంలో అంకె పెళ్లి బోర్కుంట చెరువులలో మత్తడలు తెగిపోయి నీరు వృధాగా పోతుందని తద్వారా రైతులు నష్టపోతున్నారని వారన్నారు.అంకెపల్లి […]