83 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు.! *మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో నిరసన కార్యక్రమం పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా *నడిపెల్లి […]
185 Viewsజిల్లా లో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ట్రాక్టర్లకు చెక్ *గత మూడు రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 513 ట్రాక్టర్స్/ట్ర్యాలీ గుర్తింపు. *ఇక పై నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల పై తిరిగే ట్రాక్టర్స్ పై చీటింగ్ కేసులు నమోదు. *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, జిల్లాలో రిజిస్ట్రేషన్ నంబర్, నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న ట్రాక్టర్స్, ట్ర్యాలీలపై గత నాలుగు రోజులుగా […]
370 Viewsఎల్లారెడ్డిపేట పిబ్రవరి 05 ; ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి జన్మదినం వేడుకలు ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి , టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి లు […]