596 Views బండలింగంపల్లిలో ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్న గ్రామస్తులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం గ్రామంలోని ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలని,గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు బస్సులు వాహనాలు రాకూడదని ప్రభుత్వ బడిలో సకల సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం కృషి చేయాలని గ్రామపంచాయతీలో తీర్మానించారు.ఈ మేరకు బుధవారం ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈ […]
421 Views ముస్తాబాద్, ఏప్రిల్ 7 (24/7న్యూస్ ప్రతినిధి); మండలంలోని మొహినికుంట గ్రామంలో నూతనంగా సంయుక్తంగా నిర్మించిన వెంకటేశ్వర రైస్ మిల్ ను నేడు శుభ ముహూర్తాలు ప్రారంభించారు. ఈప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తోటఆగయ్యతో పాటు అతిథులుగా విచ్చేసిన పలువురు జిల్లానేతలు, పార్టీలకతీతంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పలువురు మాజీ సర్పంచ్లు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్ లు, పాత్రికేయులు, గ్రామస్తులు, మహిళలు, కుటుంబ సమేతంగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి విందులో పాల్గొన్నవారు. అనంతరం వారు […]
95 Viewsకోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటనను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో ధర్నా మరియు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అలాగే కోనరావుపేట ఎస్సై కి వినతి పత్రం అందించి దుండగులను వెంటనే గుర్తించి చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది.రోజురోజుకు సమాజంలో బలోపేతం అవుతున్నటువంటి […]