354 Viewsముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి)తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మండలంలో ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు గ్రామపంచాయతీలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బూత్ లెవెల్ వారీగా ప్రజలు తమ ఓటు హక్కును కొన్ని గ్రామాలలో ఇబ్బందిగా ఉన్న ఆలస్యంగా వినియోగించుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను తమ పార్టీలకు ఓట్లు వేయాలని ఎన్నికల బూత్ ల వద్ద ఓటరులను అభ్యర్థించారు. మధ్యాహ్నం సమయంలో […]
95 Viewsమంచిర్యాల జిల్లా. *సన్నాహక సమావేశం మంచిర్యాల* *ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ* డాక్టర్ నిలకంటేశ్వర రావ్ హాస్పిటల్ వద్ద సమావేశం ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం, మండలం లో ఉన్న ప్రతి ఒక ఆదివాసిలు స్వేచ్ఛగా కదిలి వేడుకల్లో పాల్గొనాలని “ఆదివాసి సమన్వయ సమిటీ” పిలుపునిచ్చారు. తోమ్మిది తెగల కూల సంఘాల, గ్రామల పటేల్, అందరూ కలిసి సమన్వయ కమిటీగా ఏర్పాటు చేసి “ఆగస్టు 9న జరిగే ప్రపంచ […]
109 Views*మేము మీకు ఎల్లప్పుడూ రక్ష….మీ భద్రత, ఆనందం, శ్రేయస్సు మా బాధ్యత* —-తల్లితండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులు కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ పెద్దపల్లి ఆగస్టు 29 సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో […]