168 Viewsరఘునందన్ రావు ప్రశ్నించే గొంతుక నేడు మూగబోయింది • నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముత్యంరెడ్డిదే • గతంలో వేసిన రోడ్లపై తట్టెడు మట్టి వేసిన నాథుడే లేడు • నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకేనా • గతంలో అభివృద్ధిని చేసింది మేమే మళ్ళీ చేయబోయేది మేమే • 6 యేండ్ల క్రితం మండల కేంద్రంలో 66 మంది దళితుల ఇండ్లు కూలగొట్టి నేటికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇయ్యలేదు […]
ప్రాంతీయం
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
138 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి -టిఆర్ఎస్ నాయకులు రోడ్డుపై నిరసన. -సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం .రాయపోల్, మేజర్ న్యూస్. 2014లో అచ్చే దిన్ అంటూ అధికారంలోకి వొచ్చిన ప్రధాని నరేంద్రమోదీ నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ..సచ్చే దిన్ గా మార్చారని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి ఆందోళన వ్యక్తం చేసారు.గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా రాయపోల్ అంబేద్కర్ విగ్రహం […]
గ్యాస్ ధరలపై మండిపడ్డ బిఆర్ఎస్ నేతలు…
169 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 2, మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మోడీ దిగితే కానీ సామాన్యుడు బ్రతకలేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి నుండి భారీగా ధరలు పెరిగాయని14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెంచడంతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు […]
గ్యాస్ సిలిండర్ పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించాలిప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన
143 Viewsగ్యాస్ సిలిండర్ పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించాలి ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన జ్వ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు అదేవిధంగా నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, ధరలు విపరీతంగా పెంచిన కారణంగా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం […]
బిజెపి నాయకుల్లారా మి పద్దతి మార్చుకొండి మర్కూక్ బీఅర్ఎస్ నాయకులు
133 Views….బిజెపి నాయకుల్లారా మి పద్దతి మార్చుకొండి మర్కూక్ బీఅర్ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ గత వారం రొజులుగా మర్కూక్ మండలంలొ స్ట్రీట్ కార్నర్ మిటింగ్ ల పెరిట గ్రామల్లొ విషప్రచారం చెయడం తగదు కెంద్ర ప్రభుత్వం మర్కూక్ మండలంలొ ఎం చెసిందొ చెప్పకుండా కెసిఅర్ పాలన పై విష ప్రచారం చెయడం విడ్డురం మి మిటింగ్ లలొ ఖాలి కుర్చిలె తప్ప ప్రజలు లెరు అనె విషయం వాస్తవం కాదా తెలంగాణాలొ వున్న […]
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు
164 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు
155 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు… పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]
కంటి వెలుగు క్యాంపులను వినియోగం చేసుకోవాలి. – జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రశాంత్ జీవన్ పాటిల్
133 Viewsనేటితో జిల్లాలో 2 లక్షలకు పైగ కంటి పరీక్షలను కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మానవ శరీరాలలోకెల్లా కళ్లు అత్యంత ప్రధానమైనవి అని చెబుతోంది. కంటి సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతిరోజు 45 క్యాంప్ లు […]
సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం లో ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి సుడిగాలి ప్రచారం
168 Views సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం లోని జడ్.పి.హెచ్.ఎస్ పాములపర్తి,జడ్.పి.హెచ్.ఎస్ మర్కుక్, జడ్.పి.హెచ్.ఎస్ దామరకుంట, జడ్.పి.హెచ్.ఎస్ చేబర్తి తదితర పాఠశాలల లో ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులకు ఓటర్ స్లిప్ లు అందించారు . ఈ సందర్బంగా రఘోతం రెడ్డి మాట్లాడుతూ టిటిజెఏసి బలపరిచిన పి ఆర్ టి యు టీ ఎస్అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. […]
కంటి వెలుగు కార్యక్రమాన్నీ పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ
136 Views జగదేవపూర్ మండలం లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కవిత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డితో కలిసి పరిశీలించారు.అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను సందర్శించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల […]








