ప్రాంతీయం

మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి: షాహినా

31 Viewsమహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి: షాహినా. విద్యార్హతలు, వయస్సు అడ్డంకులు కావు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపు. మంచిర్యాల, ఆగస్టు 23: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఏడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సృజనాత్మక సంచాలకురాలు షాహినా పిలుపునిచ్చారు. విద్యార్హతలు, వయస్సు ఎదుగుదలకు అడ్డంకులు కావని, నిరంతరం నేర్చుకోవడం, క్రమశిక్షణ, సమయపాలన, తెలివైన శ్రమతో లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో […]

ప్రాంతీయం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

9 Viewsమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మంచిర్యాల. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 22A నిషేధిత భూముల జాబితా లో జరిగిన అక్రమాలు, తప్పిదాల పై సమగ్ర విచారణ జరిపించాలని అదే విధంగా 22 GO లో తప్పిదం జరిగిందని ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , బీజేపీ మంచిర్యాల జిల్లా […]

ప్రాంతీయం

పోచమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

8 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ లో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈసందర్భంగా సురేఖ మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధి కోసం సహకరించి, అన్నదాన సదుపాయం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ […]

ప్రాంతీయం

రైతులు సెప్టెంబర్ 10 తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి ..

84 Viewsసిద్దిపేట్  మార్కుక్, ఆగస్టు 22, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్, ఆగస్టు 22: ప్రభుత్వం సూచించిన ఏడు రకాల అనగా BPT5204,RNR15048,HMTSona, WGL44(సిద్ది ), KNM1638,KNM7715 జైశ్రీరామ్ సన్నా రకాలు వరి సాగు చేసే రైతులు సెప్టెంబర్ 10 తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మార్కుక్ మండల వ్యవసాయ అధికారి రాము కోరారు.డీలర్ వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాల కొనుగోలు వివరాలతో సంబంధిత డీలర్ వద్ద […]

ప్రాంతీయం

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ…. 

25 Views ముస్తాబాద్, ఆగస్టు 21 (24/7న్యూస్ ప్రతినిధి):   గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ బైతి దుర్గమ్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులవల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా డిజిటల్ విధానం ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సౌజన్య, జీపీవో రాజేందర్, వార్డు సభ్యులు, […]

ప్రాంతీయం

కుమ్మరులను ప్రభుత్వపరంగా గుర్తించి ఆదుకోవాలి…

17 Views  ముస్తాబాద్, ఆగస్టు 20(24/7న్యూస్ ప్రతినిధి): కుమ్మరి కుల అభివృద్ధి, సంక్షేమం మరియు హక్కులకోసం మండల కుమ్మరి సంఘం నాయకులు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కులఅభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించి, ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు, వృత్తి పరమైన సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కుమ్మర్ల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమే తమ లక్ష్యమని సంఘం నాయకులు పేర్కొన్నారు. కుమ్మరి కులస్తుల […]

ప్రాంతీయం

టీచర్ రూపారెడ్డి హత్యను ఖండించిన ముస్తాబాద్ ప్రైవేట్ స్కూళ్లు… 

74 Views ముస్తాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రప్రభ): ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయిని రూపారెడ్డి హత్యకు గురైన ఘటనను ఖండిస్తూ ముస్తాబాద్ మండలంలోని పలు ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ప్రిన్సిపాల్ లు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రహదారి వెంబడి ర్యాలీ తీసి టీచర్లపై దాడులను అరికట్టాలి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. విద్యాలయాల్లో ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, […]

ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

22 Viewsసిద్దిపేట్ ఆగస్టు 20, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్  ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, ఎన్నికల నోడల్ అధికారి గజ్వేల్ ఏసిపి నరసింహులు,  ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఇన్స్పెక్టర్ కిరణ్, చేర్యాల సీఐ రమేష్, ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, పర్యవేక్షణలో […]

ప్రాంతీయం

ఎల్‌నినో ప్రభావం – పంటల వైవిధ్యీకరణపై సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన..

127 Viewsసిద్దిపేట్ మర్కుక్, ఆగస్టు 20, తెలుగు న్యూస్ 24/7 ఎల్‌నినో ప్రభావం – పంటల వైవిధ్యీకరణపై సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన,మర్కుక్ రైతువేదికలో మండల ప్రత్యేక అధికారి, డిప్యూటీ సీఈఓ సంధ్యా,ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం మరియు పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోపించే అవకాశం ఉండటంతో పాటు, ముఖ్యంగా సెప్టెంబర్ – అక్టోబర్ […]

ప్రాంతీయం

ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్

34 Views ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ను పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల ఫోటోగ్రాఫర్లైన మారోజు కుబేర స్వామి,నాగుల శ్రీధర్ లను శాలువా కప్పి సన్మానించారు.అనంతరం మహదేవ్ మాట్లాడుతూ కాలం కదులుతున్నా జ్ఞాపకాలను పదిలపరిచి ఫోటో సజీవ […]