9 Viewsమంచిర్యాల నియోజకవర్గం. హాజీపూర్ మండల కర్ణ మామిడి గ్రామంలో ఫార్మ్ పౌండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి, భూగర్భ జలాల సంరక్షణ మరియు రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పన లక్ష్యం.. ఈ ఫార్మ్ పౌండ్ నిర్మాణం ద్వారా వర్షపు నీటి సంరక్షణతో పాటు రైతులకు […]
ప్రాంతీయం
భారీ వర్షాల ప్రభావితం వల్ల కులిపోయిన బ్రిడ్జిలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
7 Viewsభారీ వర్షాల ప్రభావితం వల్ల కులిపోయిన బ్రిడ్జిలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండల మాకులపేట గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి కూలిపోయిన బ్రిడ్జిని మరియు కొర్విచెల్మ గ్రామంలో కూలిపోయిన బ్రిడ్జిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వంతెనలను త్వరితరంగా పునరుద్ధరించేలా చర్యలు చేపడతామని […]
మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నష ముక్తి కార్యక్రమం
10 Viewsమంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నష ముక్తి కార్యక్రమం. మంచిర్యాల మంచిర్యాల కలెక్టర్ ఆఫీస్ నందు నష ముక్తి కార్యక్రమం బ్రహ్మకుమారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ రోజున బ్రహ్మకుమారి ఇన్చార్జి మంచిర్యాల్ ట్రమ్మక్కయ్య, సింధు, వాణి, సుధాకర్, ప్రసాద్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి ఇన్చార్జి రమణ నేటి సమాజంలో వ్యసనాలకు బానిసలు కాకుండా అందరం తమ వంతుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అందుకు మా వంతుగా […]
షీ టీమ్స్ ఆధ్వర్యంలో కిష్టంపేట పాఠశాలలో విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
7 Viewsరామగుండం షీ టీమ్స్ ఆధ్వర్యంలో కిష్టంపేట పాఠశాలలో విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని షీ టీమ్స్ ఆధ్వర్యంలో సోమవారం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత భద్రత,సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, రహదారి భద్రతపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ సిబ్బంది మాట్లాడుతూ, మహిళలు,బాలికల భద్రతకు […]
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు,గోదావరి ఘాట్ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్
14 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు,గోదావరి ఘాట్ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ శ్రీ ఎం.రమేష్, రామగుండం సీఐ శ్రీ కృష్ణ కుమార్, గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఇంద్రసేన రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి,ప్రస్తుతం నీటి ప్రవాహ పరిస్థితులు,ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణం తదితర వివరాలను పరిశీలించారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు […]
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
7 Viewsగోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై జైపూర్, మంచిర్యాల జిల్లా. కడెం ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని జైపూర్ ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో […]
ప్రమాద ప్రాంతాలలో ప్రజల రాకపోకలను నియంత్రించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య
11 Views*మంచిర్యాల జిల్లా* ప్రమాద ప్రాంతాలలో ప్రజల రాకపోకలను నియంత్రించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య జూలై 30, 2026: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదులు, కల్వర్టులు ఇతర ప్రమాద ప్రాంతాల వద్దకు ప్రజలు రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల గ్రామపంచాయతీ పరిధిలోని వాగు ప్రవాహాన్ని, శిథిలావస్థలో ఉన్న […]
ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
9 Views*మంచిర్యాల జిల్లా* ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు జూలై 30, 2026: జిల్లాలోని రేషన్ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్కడక్కడా సర్వర్ సంబంధిత సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ, ఈ-పాస్ ఇంజనీర్లు వాటిని వెంటనే […]
విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
10 Views*మంచిర్యాల జిల్లా* విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య జూలై 30, 2026: ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫిన్లాండ్ విదేశీ ఎక్స్పోజర్ విజిట్కు ఎంపికై విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకుని వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారని తెలిపారు. […]
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
11 Views*మంచిర్యాల జిల్లా* భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జూలై 30, 2026: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి డి.జి.పి. సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో […]









