293 Views*ఈనెల 16 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు పిలుపుమేరకు నిరుద్యోగ మిలీనియం మార్చ్ కొరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా సీనియర్ నాయకులు వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం గారు హాజరు కావడం జరిగింది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పి పూటకో మాట […]
ప్రాంతీయం
పోడు భూముల పరిష్కారానికై అరుగుల నుండి దరఖాస్తుల స్వీకరణ
176 Viewsపోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా గ్రామాల్లో అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతాండ, లాల్ సింగ్ తాండ, గర్జనపల్లి, కోనరావుపేట మండలం మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో పర్యటించి పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. గ్రామాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నది, ఏ ఏ డాక్యుమెంట్లు జతచేస్తున్నది, రశీదులు ఇస్తున్నది, లేనిది, రికార్డుల నిర్వహణ చేస్తున్నది అదనపు కలెక్టర్ […]
మరిపెడ లో అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్ సౌకర్యం
265 Viewsమహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు నిధులను సమర్ధవంతంగా నివారించాలని ప్రాజెక్ట్ అధికారిని సిడిపిఓ శిరీష అన్నారు. గురువారం మున్సిపాలిటీ కేంద్రంలోని ఐ సి డి ఎస్ కార్యాలయంలో మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలోని 158 మంది అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన స్మార్ట్ ఫోన్ లోనూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలకు ఇచ్చి పిల్లల,గర్భిణీలు, బాలింతలను ఆన్ లైన్లో సక్రమంగా చేయాలన్నారు. నిధుల పట్ల […]
రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
299 Viewsకేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం రైతు ల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 12 వ తేదీ శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం ప్రక్కన నిర్వహించ తలపెట్టిన *రైతు ధర్నా* కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరస కృష్ణాహారి కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని […]
పారదర్శకంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలి
441 Views-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్* -9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు* -నవంబర్ 16 న 12 ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల* -రాజకీయ పార్టీలతో చర్చించి పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు పంపాలి* -కరోనా నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించిన నియమాలను పాటించాలి* -స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి* పారదర్శకంగా స్థానిక సంస్థల […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ఏడు మద్యం దుకాణాలు
230 Views2021-23 కాలానికి సంబంధించి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి ఈ నెల 18 వ తేదీ వరకు గడువు ఉందని, అలాగే 20 వ తేదీన జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని సిరిసిల్ల ఎక్సైజ్ సీఐ ఎంపీఆర్. చంద్రశేఖర్ వెల్లడించారు. మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించి నూతన పాలసీ విధివిధానాలపై మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
పరామర్శ కు వచ్చిన వారిని అడ్డుకుంటా అనడం సిగ్గుచేటు
306 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు.. దరువు ఎల్లన్న తల్లిగారు మరణిస్తే బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ని అడ్డుకుంటామని ప్రయత్నాలు చేసిన ఎల్లారెడ్డిపేట తెరాస నాయకులకు సిగ్గుందా అని ఘాటుగా విమర్శించారు,,, కనీసం మానవత్వం లేకుండా బండి సంజయ్ ని అడ్డుకుంటామని […]
ప్రజా దివాస్ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటాం
205 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం 11 గంటల నుండి 02 గంటల వరకు జరిగిన ప్రజాదివాస్ లో ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 10 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.మంగళవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 10 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు […]
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు
151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం, పోచమ్మ తండా, నర్సింహుల గుట్ట తండా, బాకూరిపల్లి తండా, బొంగుల కింది తండా, తిమ్మాపూర్ అటవీ ప్రాంతాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపిఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 70 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు.దీనికి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, శేఖర్, రాజేందర్ […]
TDP Has Become An Anti-social Party: YSRCP MP Vijaysai Reddy
310 ViewsNEW DELHI: YSRCP MPs delegation led by Leader of Parliamentary Party V Vijayasai Reddy has urged President Ram Nath Kovind to direct the Law Minister to bring in legislation akin to the Contempt of Courts Act, 1971 that specifically penalizes any deliberate and malicious acts that are intended to insult constitutional functionaries. Speaking to […]


