161 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 2, సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతు రాష్ట్రం లో విద్యార్ధుల పైన ఒత్తిడి పెట్టే కార్పొరేట్ కళాశాల గుర్తింపు ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి విద్యార్ధులకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. నార్సింగ్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాల లో యాజమాన్యం ఒత్తిడికి ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చాలా […]
ప్రాంతీయం
నూతన జిల్లా విద్యాధికారికి స్వాగతం పలికిన బిసిటీఏ…
751 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 2, నూతన జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఏ.రమేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం బిసిటిఏ డైరీని అందించి శాలువాతోసత్కరించారు. ఈసందర్భంగా బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఇట్టికార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విక్కుర్తి లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు పులి రామ్ గోపాల్ గౌడ్ జిల్లా ప్రధాన […]
మోడల్ పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత: ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు
168 Views జగదేవపూర్ మండల కేంద్రంలో గల మోడల్ పాఠశాలలో గల విద్యార్థులకు ముదిరాజ్ సంఘము మండల అధ్యక్షుడు రాగుల రాజు మరియు మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కర్ణాకర్ విద్యార్థులకు క్రీడాదుస్తులు అందించారు.ఈ సందర్భంగా రాగుల రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో మాత్రమే కాకుండా క్రీడాల్లో రాణించాలి అని అన్నారు. క్రిడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మా వంతు సహయాన్ని అందించడం జరుగుతుంది అని తెలిపారు.విద్యార్థులు శ్రద్ధతో చదివి పాఠశాలకు మంచి […]
విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ
163 Views స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. గురువారం గజ్వేల్ మండలం సింగాటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం స్వపరి పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ లతీఫ్ సైదా మాట్లాడుతు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర వహించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాటలు బోధించడం […]
రఘునందన్ రావు ప్రశ్నించే గొంతుక నేడు మూగబోయింది
171 Viewsరఘునందన్ రావు ప్రశ్నించే గొంతుక నేడు మూగబోయింది • నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముత్యంరెడ్డిదే • గతంలో వేసిన రోడ్లపై తట్టెడు మట్టి వేసిన నాథుడే లేడు • నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకేనా • గతంలో అభివృద్ధిని చేసింది మేమే మళ్ళీ చేయబోయేది మేమే • 6 యేండ్ల క్రితం మండల కేంద్రంలో 66 మంది దళితుల ఇండ్లు కూలగొట్టి నేటికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇయ్యలేదు […]
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
143 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి -టిఆర్ఎస్ నాయకులు రోడ్డుపై నిరసన. -సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం .రాయపోల్, మేజర్ న్యూస్. 2014లో అచ్చే దిన్ అంటూ అధికారంలోకి వొచ్చిన ప్రధాని నరేంద్రమోదీ నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ..సచ్చే దిన్ గా మార్చారని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి ఆందోళన వ్యక్తం చేసారు.గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా రాయపోల్ అంబేద్కర్ విగ్రహం […]
గ్యాస్ ధరలపై మండిపడ్డ బిఆర్ఎస్ నేతలు…
173 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 2, మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మోడీ దిగితే కానీ సామాన్యుడు బ్రతకలేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి నుండి భారీగా ధరలు పెరిగాయని14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెంచడంతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు […]
గ్యాస్ సిలిండర్ పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించాలిప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన
147 Viewsగ్యాస్ సిలిండర్ పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించాలి ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన జ్వ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు అదేవిధంగా నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, ధరలు విపరీతంగా పెంచిన కారణంగా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం […]
బిజెపి నాయకుల్లారా మి పద్దతి మార్చుకొండి మర్కూక్ బీఅర్ఎస్ నాయకులు
136 Views….బిజెపి నాయకుల్లారా మి పద్దతి మార్చుకొండి మర్కూక్ బీఅర్ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ గత వారం రొజులుగా మర్కూక్ మండలంలొ స్ట్రీట్ కార్నర్ మిటింగ్ ల పెరిట గ్రామల్లొ విషప్రచారం చెయడం తగదు కెంద్ర ప్రభుత్వం మర్కూక్ మండలంలొ ఎం చెసిందొ చెప్పకుండా కెసిఅర్ పాలన పై విష ప్రచారం చెయడం విడ్డురం మి మిటింగ్ లలొ ఖాలి కుర్చిలె తప్ప ప్రజలు లెరు అనె విషయం వాస్తవం కాదా తెలంగాణాలొ వున్న […]
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు
170 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]









