144 Viewsతొగుట:వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని తొగుట, రాంపూర్ గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లతో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె.పేర్కొన్నారు.. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లు మాట్లాడుతూ మండలంలోని […]
ప్రాంతీయం
ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు
138 Viewsఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో సోమవారం మేడే సందర్భంగా సర్పంచ్ సిద్దిపేట బాలయ్య,ఉప సర్పంచ్ బాలకిషన్,ఎంపీటీసీ కల్పన మల్లేష్,బీ ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట ఎల్లం,ప్యాట బాబు అధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు జండా ఆవిష్కరణ అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి మేడే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా […]
మండలంలోని తదితర గ్రామాలలో నష్టపోయిన రైతుల వరిచేలను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు…
216 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే1, మండలంలోని గూడూరు, చిప్పలపల్లితోపాటు పలు గ్రామాలలో వడగండ్ల వాన పడ్డందునా వరిపంటను పరిశీలించిన పిదప ఎంపీపీ జనగామ శరత్ రావు, మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబందు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు , ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామ […]
జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా…
274 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 30, బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షులు సూడిది నవీన్ మాట్లాడుతూ వచ్చేనేల 7.వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణ భరోసా సభ నిర్వహించడం జరుగుతుందని […]
138 Viewsముస్తా బాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 30, బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షురాలు బెహేన్జీ కుమారి మాయావతి పర్యటన సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు సూడిది నవీన్ మాట్లాడుతూ వచ్చే నేల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో […]
గంగపుత్రులు నూతన నిర్మాణంచేసిన గుడిలో విగ్రహ ప్రతిష్టింపబడిన …
307 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 1, మండలంలోని పోతుగల్ గ్రామంలో నూతన గంగమ్మ గుడి నిర్మించుకొనిన విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, తెలంగాణ రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , ఎంపీటీసీ కొండని బాలకిషన్, బీసీ సెల్ మండల్ అధ్యక్షులు గిస శంకర్, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బల్ నర్స్, నాంపల్లి రమేష్ , గంగ పుత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Telugu News […]
తండ్రి జ్ఞాపకార్థం … డప్పుల సహాయం…
151 Views *కంచర్ల మల్లేష్ గౌడ్* వారి తండ్రి క్రీ”శే”కంచర్ల సత్యనారాయణ గౌడ్ జ్ఞాపకార్థం గౌరారంలోని ఎస్సీ సంఘానికి సుమారు 20వేలు ఖరీదు చేసే 16 కనక డప్పులు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో నాగులు గౌడ్,బాల్ నర్సయ్య గౌడ్,దుర్గయ్య గౌడ్,నర్సింలు గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రాము గౌడ్,భాస్కర్ గౌడ్,స్వామి యాదవ్,రాజు గౌడ్,సతీష్ గౌడ్,మహిపాల్ యాదవ్,ప్రశాంత్ గౌడ్, చైతన్య గౌడ్,విక్రమ్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
శ్రామికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ద్వేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్..
119 Viewsఅంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కేట్ కమిటీ ద్వారా గుర్తింపు పొంది లైసెన్స్ కలిగిన 69 మంది హమాలి కార్మికులకి బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరై వారికి అందచేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, కర్షకలోకానికి మేడే శుభాకాంక్షలు తెలపడం జరిగింది.మేడే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, […]










