జగదేవపూర్ మండలంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఆర్య వైశ్య సంఘం జగదేవపూర్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి 21 రకముల పండ్లతో అభిషేకం, పంచామృత అభిషేకం ,వాసవి మాతా పారాయణం మరియు కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది
97 Viewsతెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల వంశీధర్రావును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ బిఆర్ఎస్ నాయకులు కొమురవెల్లి ప్రవీణ్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ కెసిఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదినం పురస్కరించుకొని వారిని మర్యాదపూర్వ కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, రాజకీయ వ్యాపారం రంగంలో రాణిస్తూ సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న […]
120 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 7 నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని సాగు కొరకు నీటిని విడుదల చేసిన భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ…..ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతం అయినా నల్గొండ,సూర్యాపేట, ఖమ్మం జిల్లాల రైతుల కోరిక మేరకు రైతులు ఆరుకాలం పండించిన పంటలకు నీటి సరఫరా మేరకు జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సిఫారసు తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు […]
115 Views సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో రాచమల్ల విజయ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన కారణంగా తీగుల్ ఆటో యూనియన్ సభ్యులు కలసి రాచమల్ల శ్రీనివాసును పరామర్శించి 5000/_రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7 Telugu News 24/7