ప్రాంతీయం

మండలంలోని తదితర గ్రామాలలో నష్టపోయిన రైతుల వరిచేలను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు…

189 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే1, మండలంలోని గూడూరు, చిప్పలపల్లితోపాటు పలు గ్రామాలలో  వడగండ్ల వాన పడ్డందునా వరిపంటను పరిశీలించిన పిదప ఎంపీపీ జనగామ శరత్ రావు, మాట్లాడుతూ పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబందు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్ రావు , ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామ సర్పంచ్ రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, తదితర గ్రామాల సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *