128 Viewsదౌల్తాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గురువారం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామ చెరువు నిండి అలుగు పారడంతో రైతులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మత్స్యకారులు, గ్రామస్తులు మత్తడి వద్ద చేపలు పడుతున్నారు. మత్తడి వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, సర్పంచ్ చిత్తారి గౌడ్ లు పరిశీలించి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామస్తులు కట్టపై నుండి జాగ్రత్తగా వెళ్లాలని, చేపలు పట్టడానికి మత్స్యకారులు, […]
ప్రాంతీయం
అమరుడుపీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు….!??
445 Viewsఅమరుడు..పీపుల్స్ వార్ అగ్ర నాయకుడి ఇల్లు కనుమరుగు . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట లో ని దొంత భూమయ్య కుమారులు ఇద్దరు. ఒకరు జేఏసీ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి సాగించారు చిన్న కుమారుడు దొంత మార్కండేయ అలియాస్ శంకర్ అతని పేరు చెప్తేనే పీపుల్స్ వార్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యునిగా నిజామాబాద్ జిల్లాలోని అతని పేరు చెప్తే […]
రజకులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ రజక సంఘాల యూత్ నాయకులు దుబ్బాక రమేష్
121 Views ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ బారాస రాష్ట్ర కార్యదర్శి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ *బసవరాజు సారయ్య మార్గదర్శకంలో* బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ **డాక్టర్ బూర వెంకటేష్ IAS* *ప్రభుత్వ రంగ సంస్థలలో బట్టలు కాంట్రాక్టు రజకులకు మాత్రమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వీరి సహకారము ఉన్నందుకు ఘనంగా సన్మానించడం అయినది. మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఈ జీవోను అమలయ్యే […]
రజకులకు ప్రాధాన్యత ఇవ్వాలి తెలంగాణ రజక సంఘాల యూత్ నాయకులు దుబ్బాక రమేష్
123 Views ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ బారాస రాష్ట్ర కార్యదర్శి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ బసవరాజు సారయ్య మార్గదర్శకంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ డాక్టర్ బూర వెంకటేష్ IAS ప్రభుత్వ రంగ సంస్థలలో బట్టలు కాంట్రాక్టు రజకులకు మాత్రమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వీరి సహకారము ఉన్నందుకు ఘనంగా సన్మానించడం అయినది. మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఈ జీవోను అమలయ్యే […]
వర్షాల నైపద్యంలో అప్రమత్తంగా ఉండాలి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు దుబ్బాక రమేష్
101 Views రాజన్న సిరిసిల్ల జిల్లా రజక కుల బంధువులకు ముఖ్యంగా మన కుల వృత్తి చేసుకునే వారికి తెలియజేయునది ఎమనగా భారీ వర్షాల నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలివరుసగా కురుస్తున్న వర్షాలకు అవసరమైతే తప్ప బయటికి రావద్దుసాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలిశిధిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించే వారు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి Note: భారీ వర్షాల నేపథ్యంలో రజక కుల బాంధవులందరికీ రోజువారి నిత్య […]
అత్యవసరమైతేనే బయటికి రావాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
116 Views *భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., 24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ అందుబాటులో.*విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.*గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని జిల్లా ఎస్పీ గారు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనను […]
కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందజేస్తున్న జిపి కార్మికులు
103 Views తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె ఈరోజు 22 రోజుకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఈరోజు కార్మికులంతా వర్షంలో సైతం లెక్కచేయకుండా రైన్ కోట్లు వేసుకొని సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం అందజేయడం జరిగింది. రానున్న రెండు మూడు రోజుల్లో కలెక్టర్ ధర్నా ఉంటుందని రాష్ట్ర కమిటీ సభ్యురాలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల డిమాండ్స్ను నెరవేర్చాలని లేని పక్షాన గ్రామాల్లోని ప్రజలు రోగాలా బారిన పడుతున్నారని, గౌరవాధ్యక్షుడు […]
గర్భిణీ స్త్రీలను తరలిస్తున్న అధికారులు
181 Views గర్భిణీ పేషంట్ ను రక్షించి.. స్వస్థలం తరలించి – కంట్రోల్ రూం వచ్చిన వినతి అధికారుల తక్షణ స్పందన సిరిసిల్ల, జూలై 27 (ప్రభ న్యూస్) : సింగారం గ్రామానికి చెందిన అఖిల డెలివరీ కి సమయం పడుతుండడంతో వైద్యుల సలహా మేరకు కామాక్షి హాస్పిటల్ వచ్చింది. నిన్న రాత్రి నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్ చుట్టుపక్కల నీరు వచ్చి చేరింది. ఊహించని ఈ పరిమాణంతో వైద్యులు అఖిల ను […]
పారిశుద్ధ్య కార్మికుల బిక్షాటన
120 Viewsదౌల్తాబాద్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె లో భాగంగా బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో పారిశుద్ధ్య కార్మికులు బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మండల కార్మిక సంఘం అధ్యక్షుడు రాములు మాట్లాడుతూ 21 రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బాలరాజ్, రాములు, నాగరాజు, మల్లేశం, మమత, నర్సింలు, భాగ్య, బాలవ్వ, కిషన్, దాదే ఖాన్, ఎక్బాల్, […]
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
125 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామానికి చెందిన పఠాన్ నన్ని ఖాన్ కు రూ. 80 వేల సీఎంఆర్ఎఫ్ కు చెక్కును బుధవారం బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుంటున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భూపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు… […]










